Home » Politics
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు జోరు పెంచారు. తమ ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఈరోజు కీలక భేటీ జరగనుంది. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె ఎందుకు థాంక్స్ చెప్పారు, ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
334 పేరుకు మాత్రమే పార్టీలని, వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని ఈసీ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపుపొందని పార్టీలను ఈసీ గుర్తించిందని చెప్పకొచ్చింది. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గిందని తెలిపారు.
చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత శశి థరూర్, రాహుల్ నిర్ణయాలకు బహిరంగంగా సపోర్ట్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే, పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్లాక్మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయనిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్లు ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శలు చేశారు.
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. కొందరు నేతలు విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. అయినప్పుటికీ సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలపై స్పందించనని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.
తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే పోటీపడి మరీ బహిరంగ వేదికపై తిట్టేసుకున్నారు..
ఆసియా కప్ 2025 షెడ్యూల్ రావడంతో క్రికెట్ ప్రపంచం మళ్లీ జోష్లోకి వచ్చింది. ఈ ప్రకటనతో రాజకీయ వివాదం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హెటిరో సంస్థల అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని