Home » Police case
ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు చెల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే...
పంజాబ్లోని అమృత్సర్లో భారీ ఎత్తున డ్రగ్స్, ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వీరి నుంచి 43 కిలోల హెరాయిన్, పలు ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’లోని పవిత్రమైన దేవ కోల సన్నివేశాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ స్టేజ్పై ఎగతాళి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదైంది.
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఓ సీనియర్ ఉద్యోగి కంపెనీ సాఫ్ట్వేర్ సోర్స్ కోడ్ను దొంగిలించాడని కేసు నమోదైంది. ఈ డేటా విలువ సుమారు రూ.87 కోట్లుగా ఉంటుందని అంచనా. నిందితుడ్ని ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ యాజమాన్యం.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివిధ కేసులకు సంబంధించి పోలీసులు మీడియాకు ఇచ్చే సమాచారంపై నియంత్రణలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో పోలీస్ మీడియా బ్రీఫింగ్ విధానాలు రూపొందించి అమలు చేయాలంది.
రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...
కర్ణాటక ప్రభుత్వం డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్ర రావును సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోల్లో రామచంద్ర రావు.. మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉండటంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం ఒక యువకుడు వేసిన పథకం చివరికి అతనికే రివర్స్ అయ్యింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు ఫూల్ అయ్యాడు.
ఇటీవల దేశంలో అమానవీయ ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది మనుషుల వికృత చేష్టలు చూస్తే.. ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు వస్తున్నాయి. సంతోషంగా ఆడుకుంటున్న బాలుడిపై వ్యక్తి దారుణంగా దాడి చేశాడు.
హర్యానా ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సైబర్ సెల్లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం..