Home » Police case
హర్యానా ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసులో ఇది భారీ ట్విస్ట్. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సైబర్ సెల్లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం..
ఆమెను వెంటనే 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సుధాకర్, డీఎస్పీ సతీష్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు.
వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను గురువారం సాయంత్రం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
నిబంధనలకు వైసీపీ నేతలు మరోసారి పాతర వేశారు. 144 సెక్షన్ అధిగమించి మూలపాడు యాష్ డంపింగ్ యార్డ్కు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. 14 మంది వైసీపీ నేతలపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.
'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పుకార్లపై పదే పదే స్పష్టత ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని..
ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కిపోయాయి. ఎందుకంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద ఓ పబ్లిక్ మీటింగ్ సమయంలో దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత, తాజాగా కేంద్ర హోంశాఖ (MHA) కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్థా్న్ పౌరుడైన ఫహద్.. హైదరాబాద్ లో ఉంటూ తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమ పెళ్లి పేరుతో మతం మార్చి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత మరో యువతితో ప్రేమ, రాసలీలలు సాగిస్తున్న..
క్వార్జ్ కుంభకోణంలో కేసులో నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో మరికొందరికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్న తరుణంలో..
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో రప్పా రప్పా అనటం కాదు చేసి చూపించండి.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అల్ ఉమ్మా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు...