• Home » Polavaram

Polavaram

Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..

Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..

పోలవరం ప్రాజెక్టు వద్ద పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి. సోమవారం రోజు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది.

Polavaram: సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన

Polavaram: సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం పర్యటన

2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.

Eluru: ఈనెల 16 సీఎం పర్యటన.. అప్రమత్తమైన అధికారులు.. విషయం ఏంటంటే..

Eluru: ఈనెల 16 సీఎం పర్యటన.. అప్రమత్తమైన అధికారులు.. విషయం ఏంటంటే..

సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.

 Minister Nimmala Ramanaidu : 2 నుంచే డయాఫ్రం వాల్‌ పనులు

Minister Nimmala Ramanaidu : 2 నుంచే డయాఫ్రం వాల్‌ పనులు

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులను వచ్చే నెల రెండో తేదీన ప్రారంభించాల్సిందేనని కాంట్రాక్టు సంస్థలకు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Public Demands : పోలవరం ప్రాజెక్టును చూడనివ్వండి..!

Public Demands : పోలవరం ప్రాజెక్టును చూడనివ్వండి..!

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుంచి నిత్యం చాలామంది ప్రత్యేక వాహనాల్లో వస్తున్నప్పటికీ..

Polavaram: పోలవరం గడువు.. తరచూ మార్చితే ఎలా

Polavaram: పోలవరం గడువు.. తరచూ మార్చితే ఎలా

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే గడువును తరచూ మార్చేస్తే ఎలాగని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో అతుల్‌ జైన్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు.

2026 మార్చికి పోలవరం మొదటి దశ పూర్తి

2026 మార్చికి పోలవరం మొదటి దశ పూర్తి

పోలవరం ప్రాజెక్టు మొదటి దశ 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి తెలిపారు.

డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం పనులు ప్రారంభం

డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం పనులను మంగళవారం జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు.

పోలవరం సొరంగాలకు ముప్పు!

పోలవరం సొరంగాలకు ముప్పు!

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో కీలకమైన జంట సొరంగాలు ముప్పు ముంగిట నిలిచాయి. లైనింగ్‌ పనులు చేపట్టకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండమే ఇందుకు కారణం! సొరంగాలు లైనింగ్‌ పనులకు నోచుకోకపోవడంతో నీటి ఊట కారణంగా నేడు అవి కూలి, మూసుకుపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

Polavaram Project: వైఎస్ జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదు: కేంద్రం

Polavaram Project: వైఎస్ జగన్ ఆరోపణల్లో వాస్తవం లేదు: కేంద్రం

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ నిర్ణయించారు. ఆ క్రమంలో వైఎస్ జగన్ చేసిన విమర్శల నేపథ్యంలో నిజానిజాలు చెప్పాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి