• Home » PM Modi

PM Modi

గ్రామీణ ఉపాధి హామీ చట్టం VB-G RAM ముసాయిదా విడుదల

గ్రామీణ ఉపాధి హామీ చట్టం VB-G RAM ముసాయిదా విడుదల

వీబీజీ రామ్ జీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధానం, లబ్ధిదారుల అర్హతలు, నిధుల వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కీలకం: మార్కో రుబియో

భారత్-అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి కీలకం: మార్కో రుబియో

ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వం కోసం ఇండియా-అమెరికా భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీతో మార్కో రుబియో భేటీ.. భారత్-అమెరికా సంబంధాలపై కీలక చర్చలు..

ప్రధాని మోదీతో మార్కో రుబియో భేటీ.. భారత్-అమెరికా సంబంధాలపై కీలక చర్చలు..

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటన తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

ప్రధానమంత్రి మోదీ బెంగాల్ పర్యటనలో ఆయనకు ఝల్‌మురి అమ్మిన విక్రమ్ సావోకు తాజాగా అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదరింపులు వస్తున్నాయి. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చినట్టు విక్రమ్ సావో శనివారంనాడు తెలిపారు.

19వ రోజ్‌గార్ మేళా.. మోదీ చేతుల మీదుగా 51వేల మందికి నియామక పత్రాలు

19వ రోజ్‌గార్ మేళా.. మోదీ చేతుల మీదుగా 51వేల మందికి నియామక పత్రాలు

దేశవ్యాప్తంగా మరో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్రం. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 19వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో సంబంధిత నియామకాలు అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

మీకు రీల్స్‌ తెలుసా!?

మీకు రీల్స్‌ తెలుసా!?

మీలో రీల్స్‌ గురించి ఎంతమందికి తెలుసు? ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యకలాపాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్‌లో ప్రచారం చేశారా? కనీసం మీ గురించి మీరు చెప్పుకున్నారా....

కేంద్ర మంత్రుల్లో వేటు ఎవరిపై?

కేంద్ర మంత్రుల్లో వేటు ఎవరిపై?

కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం..

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాలపై కేంద్ర కేబినెట్ కీలక చర్చ

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాలపై కేంద్ర కేబినెట్ కీలక చర్చ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ పరిణామాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు.

మోదీ కేబినెట్ ప్రక్షాళన! ఎవరికి పదవి? ఎవరికి ఊస్టింగ్?

మోదీ కేబినెట్ ప్రక్షాళన! ఎవరికి పదవి? ఎవరికి ఊస్టింగ్?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పైకి సాధారణ సమావేశంలాగే కనిపిస్తున్నా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

మోదీ 'మెలోడీ' గిఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లు..

మోదీ 'మెలోడీ' గిఫ్ట్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పార్లే ఇండస్ట్రీస్ షేర్లు..

ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీని కలిశారు. మోదీ, మెలోనీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరి స్నేహానికి గుర్తుగా 'మెలోడీ' అనే పదాన్ని వాడుతుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి