• Home » PM Modi

PM Modi

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్

భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌‌తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు.

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

భారత్‌కు ప్రత్యేక భాగస్వామిగా ఫ్రాన్స్‌ను ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. ఫాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌ (Emmanuel Macron)తో కలిసి కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను ప్రధానమంత్రి వర్చువల్ తరహాలో ప్రారంభించారు.

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్ ముంబైకి వచ్చారు.

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. వెల్లడించిన నెతన్యాహు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు.

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు: ప్రధాని మోదీ

భారత్ వేగవంతమైన వృద్ధికి ఏఐ సమ్మిట్‌ నిదర్శనమని, ప్రపంచ అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం నుంచి శుక్రవారం (ఫిబ్రవరి 20) వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 జరగనుంది.

శక్తితోనే సాధించాం!

శక్తితోనే సాధించాం!

అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా స్థిరమైన వృద్ధితో భారత్‌ నేడు ప్రపంచానికి గొప్ప ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద.....

ఢిల్లీలో 'సేవా తీర్థ్' ప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు..

ఢిల్లీలో 'సేవా తీర్థ్' ప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు..

దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన 'సేవా తీర్థ్' (ప్రధానమంత్రి కార్యాలయం), సెంట్రల్ సెక్రటేరియెట్ (కర్తవ్య భవన్) భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తన సందేశంలో 'సేవా తీర్థ్' ప్రాముఖ్యతను కొనియాడారు..

కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ..

కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు.

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

కేంద్ర క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి