• Home » PM Modi

PM Modi

PM Modi-Komaram Bheem: తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

PM Modi-Komaram Bheem: తెలంగాణ యోధుడు.. మన్‌కీ బాత్‌లో 'కొమురం భీం'ని కీర్తించిన ప్రధాని నరేంద్రమోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఆదివారం దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో కొమురం భీంను కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ..

PM Modi: నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీయే రికార్డులు బద్దలు కొడుతుంది

PM Modi: నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీయే రికార్డులు బద్దలు కొడుతుంది

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్‌ నేతృత్వంలో ఎన్డీయే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

Bihar Elections: వేదికపై పొరపాటును సవరించిన మోదీ.. ఏంజరిగిందంటే

నితీష్ తరువాత మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతో జనం తమ మొబైల్స్‌ను క్లిక్‌మనిపించారు. వెంటనే మోదీ చిరునవ్వులు చిందిస్తూ... ఇంతగా వెలుగులు విరజిమ్ముతుంటే ఎవరికైనా లాంతర్లు (ఆర్జేడీ గుర్తు) అవసరమవుతాయా? అని ప్రశ్నించారు.

PM Modi: లాంతర్లు అవసరం లేదు, మొబైల్స్‌లో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి: ఆర్జేడీకి మోదీ చురకలు

PM Modi: లాంతర్లు అవసరం లేదు, మొబైల్స్‌లో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి: ఆర్జేడీకి మోదీ చురకలు

ఆర్జేడీ జంగిల్ రాజ్‌కు ఎన్డీయే స్వస్తి చెప్పి రాష్ట్రంలో సుపరిపాలన తెచ్చిందని మోదీ అన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచిపెట్టి పోయారని, ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్న వాళ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చిందే లేదని విమర్శించారు.

PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ

PM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్... తొలి ప్రచార సభలో మోదీ

విపక్ష మహాఘట్‌బంధన్‌పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్‌ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు.

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

ESTIC Conclave 2025: మోదీ నేతృత్వంలో ఒక్క ఏడాదిలోనే 200కి పైగా మైలురాళ్లు: ఇస్రో

ESTIC Conclave 2025: మోదీ నేతృత్వంలో ఒక్క ఏడాదిలోనే 200కి పైగా మైలురాళ్లు: ఇస్రో

శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజ​న్ రెడీ చేసుకోవాలని సూచించారు.

ASEAN Summit 2025: మోదీ అందుకే కౌలాలంపూర్ వెళ్లడం లేదు: కాంగ్రెస్

ASEAN Summit 2025: మోదీ అందుకే కౌలాలంపూర్ వెళ్లడం లేదు: కాంగ్రెస్

మలేసియాలో జరగనున్న ASEAN సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొంటారు. అయితే, దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేతిలో చిక్కుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే కౌలాలంపూర్ కు ఆయన వెళ్లడం లేదని..

PM Modi: 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ రోజే ఎందుకు..?

PM Modi: 8న మోదీ ప్రమాణ స్వీకారం.. ఆ రోజే ఎందుకు..?

వరసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జూన్ 8వ తేదీన మోదీ 3.o మంత్రివర్గం కొలువుదీరనుంది. 8వ తేదీనే ఎందుకు అనే చర్చ వచ్చింది. గతంలో కూడా 8వ తేదీన ముఖ్య పనులను మోదీ ప్రారంభించారు.

PM Modi Trump call: థాంక్యూ ట్రంప్.. దివాళీ ఫోన్ కాల్‌కు ప్రధాని మోదీ స్పందన..

PM Modi Trump call: థాంక్యూ ట్రంప్.. దివాళీ ఫోన్ కాల్‌కు ప్రధాని మోదీ స్పందన..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యావాదాలు తెలియజేశారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి నడవాలని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మోదీ ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి