• Home » PM Modi

PM Modi

స్పోర్ట్స్‌ పవర్‌ హౌస్‌గా భారత్.. ఇదే ప్రధాని విజన్: గవర్నర్ జిష్ణుదేవ్

స్పోర్ట్స్‌ పవర్‌ హౌస్‌గా భారత్.. ఇదే ప్రధాని విజన్: గవర్నర్ జిష్ణుదేవ్

ఆటలు కేవలం మెడల్స్ కోసమే కాదని, దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపేందుకు స్పోర్ట్స్ ఒక శక్తిమంతమైన మార్గమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్రీడలు ప్రజలకు ఎన్నో నేర్పుతాయన్నారు.

Bagurumba: గువాహటిలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం.. బోడో సంస్కృతి ప్రదర్శన

Bagurumba: గువాహటిలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం.. బోడో సంస్కృతి ప్రదర్శన

భారతదేశ వైవిధ్యతను ఏకం చేస్తూ, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచే విధంగా అస్సాం రాష్ట్రంలో బగురుంబా నృత్య ప్రదర్శన జరిగింది. భావి తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే ఈ కార్యక్రమంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. బగురుంబా ద్వౌ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు.

Prime Minister Modi: వలసలే బెంగాల్‌కు పెద్ద సమస్య

Prime Minister Modi: వలసలే బెంగాల్‌కు పెద్ద సమస్య

అక్రమ వలసలతో బెంగాల్‌ను అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నింపివేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. దీనివల్లే బెంగాల్‌ తరచూ మత ఘర్షణల్లో చిక్కుకుంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

PM Modi: తృణమూల్‌ను సాగనంపేందుకు సమయం వచ్చింది: ప్రధాని మోదీ

PM Modi: తృణమూల్‌ను సాగనంపేందుకు సమయం వచ్చింది: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు చేరడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత రేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తన కోరిక అని అన్నారు.

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

PM Inaugurates Sleeper Vande Bharat: తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా.. మాల్దా టౌన్ రైల్వే స్టేషన్ నుంచి హౌరా-గువాహటి(కామాఖ్య) మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ ట్రైన్‌కు పచ్చ జెండా ఊపారు.

PM Modi Bengal Visit: 17, 18 తేదీల్లో బెంగాల్‌లో మోదీ పర్యటన

PM Modi Bengal Visit: 17, 18 తేదీల్లో బెంగాల్‌లో మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ప్రకారం మైనారిటీల ఆధిపత్యం ఉన్న బెంగాల్‌లోని మాల్డాలో ఈనెల 17న జరిగే బహిరంగ ర్యాలీలో పాల్గొంటారు. సింగూర్‌లో జరిగే మరో ర్యాలీకి కూడా హాజరవుతారు.

మహారాష్ట్రలో విజయం దిశగా మహాయుతి కూటమి.. పార్టీ నేతల సంబరాలు

మహారాష్ట్రలో విజయం దిశగా మహాయుతి కూటమి.. పార్టీ నేతల సంబరాలు

మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎన్డీఏ నేతృత్వంలోని అధికార ‘మహాయుతి’ కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది.

28th Commonwealth Conference: 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

28th Commonwealth Conference: 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన న్యూఢిల్లీలో 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పార్లమెంటరీ డెమాక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైనదని ప్రధాని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని.. ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని తెలిపారు.

సంక్రాంతి రోజు గోసేవలో పీఎం మోదీ..

సంక్రాంతి రోజు గోసేవలో పీఎం మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోసేవలో పాల్గొన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆవులకు పచ్చగడ్డి తినిపించారు పీఎం.

Army Day: నిస్వార్థ సేవ చేసే సైనికులకు ఆర్మీ డే శుభాకాంక్షలు: ప్రధాని మోదీ విషెస్..

Army Day: నిస్వార్థ సేవ చేసే సైనికులకు ఆర్మీ డే శుభాకాంక్షలు: ప్రధాని మోదీ విషెస్..

ఆర్మీ డే సందర్భంగా సైనికులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులను, వారి త్యాగాలను ప్రశంసిస్తూ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి