Home » PM Modi
పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా తలెత్తిన ప్రొటోకాల్ ఉల్లంఘన రాజకీయ వివాదానికి దారి తీసింది.
పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడంతో కేంద్రం, మమతా సర్కార్ మధ్య రాజకీయ వివాదం తీవ్రమైంది. తాజాగా మమతా బెనర్జీ 2024 నాటి ఒక ఫొటోను షేర్ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమబెంగాల్లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఈయూ, ఇండియా ట్రేడ్ డీల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఫిన్ల్యాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్.. భారత్ వచ్చారు.
డిజిటలైజేషన్, శుద్ధ ఇంధనం, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో సహకారాన్ని విస్తరించడంతోపాటు రక్షణ, అంతరిక్ష రంగాల్లో...
అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో ప్రధాని మోదీ సంభాషించారు.
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా సైనిక యుద్ధం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఇరాన్ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ ప్రిన్స్ షేక్ సాబా అల్ ఖలీద్ అల్ ....
భారత్కు యురేనియం సహా ఇతర కీలక ఖనిజాలను సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్ల సుమారు రూ.4.15 లక్షల కోట్ల ......
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ ఎప్పుడూ శాంతి, సుస్థిరతలనే కోరుకుంటుందని ప్రధాని మోదీ చెప్పారు.