• Home » PM Modi

PM Modi

అమరావతిలో సీజీపీవోఏ ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సీఎం హర్షం

అమరావతిలో సీజీపీవోఏ ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. సీఎం హర్షం

అమరావతిలో సీజీపీవోఏ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ కొత్త చరిత్ర.. ఎన్డీయే కీలక తీర్మానం

మోదీ కొత్త చరిత్ర.. ఎన్డీయే కీలక తీర్మానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతలు అభినందనలతో ముంచెత్తారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు.

ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తిన ఎన్డీయే నేతలు

ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తిన ఎన్డీయే నేతలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతల పెద్దఎత్తున అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడం, సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ సొంత చేసుకున్న నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం బుధవారంనాడిక్కడ భారత్ మండపంలో జరిగింది.

ప్రధాని పదవిలో చరిత్ర సృష్టించిన మోదీ.. మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్, తీర్మానం

ప్రధాని పదవిలో చరిత్ర సృష్టించిన మోదీ.. మంత్రివర్గం స్టాండింగ్ ఒవేషన్, తీర్మానం

భారత ప్రధానిగా సుదీర్ఘకాలం పాటు పదవిలో కొనసాగుతూ చరిత్ర సృష్టించినందుకు నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారంనాడిక్కడ జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ప్రధానమంత్రిని అభినందిస్తూ మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో 'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చారు.

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం.. మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు

ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం.. మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ కీలక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు

మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు

దేశ సేవలో ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ను బలమైన దేశంగా తీర్చిదిద్దిందని అన్నారు.

మోదీ పాలనకు 12 ఏళ్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు

మోదీ పాలనకు 12 ఏళ్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి నేటితో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఎన్నికైన ప్రధానిగా అత్యధిక కాలం కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్న మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

పుష్కర ప్రధాని

పుష్కర ప్రధాని

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జూన్ 10వ తేదీన నిర్వహించనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వీరు పాల్గొననున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి