Home » Plane Crash
ఎయిరిండియా విమాన ప్రమాద బాధితుల కోసం 500 కోట్ల రూపాయలతో ఓ చారిటబుల్ ట్రస్టును..
Air India Crash Audio: వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ ప్రెసిడెంట్ సీఎస్ రంద్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ సరైన ఆధారాలు లేకుండా కథనం రాసిందంటూ మండిపడ్డారు.
లండన్ నుంచి నెదర్లాండ్స్లోని లెలిస్టాడ్కు బయల్దేరిన చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది.
Plane Crash: ఇక, ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ఉన్నారన్నదానిపై సమాచారం లేదు. అది మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్గా తెలుస్తోంది. ఆ మినీ విమానంలో పేషంట్లను తరలిస్తూ ఉంటారు.
Ahmedabad Crash Survivor: 242 మంది ప్రయాణిస్తున్న విమానంలో రమేష్ ఒక్కడే బతకటం అదృష్టం అని అందరూ అనుకున్నారు. అతడికి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డ సంతోషం లేదు. మానసికంగా కృంగిపోతున్నాడు.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇంధన స్విచ్లు కీలకంగా మారాయి...
అహ్మదాబాద్ దుర్ఘటనపై ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రస్తుతం వచ్చింది ప్రాథమిక నివేదిక మాత్రమేనని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
విమానంలో ఒక్కసారిగా ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోవడం..
అహ్మదాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్పిట్లో చోటుచేసుకున్న గందరగోళం, పైలట్ల నిస్సహాయతను కూడా ఈ నివేదిక తెలియజేసింది.