Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హజరయ్యారు
ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు డీసీపీ విజయకుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది.
SIT Team In Delhi: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును దాదాపు ఐదు సార్లు సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణకు ప్రభాకర్ రావు సహకరించని పరిస్థితి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్.ఎ్స.ప్రవీణ్కుమార్ను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సిద్ధమవుతోంది.
ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.
పోలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ సైతం ట్యాప్ అయింది. దీంతో విచారణ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న విషయం తెలుసుకుని షాక్కు గురయ్యారు.
నేను ఓ వ్యక్తికి భూమి అమ్మాను. ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్ ముఠా వెళ్లి బెదిరించింది. బలవంతంగా రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్లను కొనిపించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ను సిట్ నోటీసులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సన్నద్ధమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు బాధితులుగా ఉన్న 200 మందికి పైగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మీడియా ప్రతినిధుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది.
కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.