Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ విచారణ ముగిసింది. దాదాపు గంటన్నరపాటు ప్రవీణ్ను సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ సిట్ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారించారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది.
బీఆర్ఎస్ పాలనలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వ్యవహారంపై సిట్ విచారణ దాదాపు పూర్తైంది. త్వరలో తుది చార్జ్షీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కిరణ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
హైదరాబాద్లో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్తో పాటు తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ ఘటన తమ కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి విచారణ ముగిసింది. కాంగ్రెస్ నేత స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ప్రభాకర్రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఉన్నతన్యాయస్థానం.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.
బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపివేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అని ఫైర్ అయ్యారు.