• Home » Peddapalli

Peddapalli

కల్వర్టులకు మరమ్మతు చేయండి

కల్వర్టులకు మరమ్మతు చేయండి

శిథి లావస్థలో ఉన్న ఎస్సారెస్పీ కల్వర్టులకు మర మ్మతు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం గుండారం గ్రామపంచాయతీ పరి ధిలోని రాజాపూర్‌ రహదారిలోని ఎస్సారెస్పీ కాలువపై కల్వర్టు చెడిపోయి ప్రమాదకరంగా మారింది.

బ్యాంకు లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలి

బ్యాంకు లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ బ్యాంకు లావా దేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూనియన్‌ బ్యాంక్‌ బేగం పేట్‌ ఎక్స్‌రోడ్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ గోపికృష్ణ సూచించారు. బుధవారం లక్కారం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.

రామగుండంలో స్వల్పంగా లాఠీచార్జి

రామగుండంలో స్వల్పంగా లాఠీచార్జి

రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. రెండుమూడు చోట్ల చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఏసీపీ రమేష్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 బ్యాలెట్‌ బాక్స్‌ల్లో   అభ్యర్థుల భవితవ్యం

బ్యాలెట్‌ బాక్స్‌ల్లో అభ్యర్థుల భవితవ్యం

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో బుధవారం పోలింగ్‌ ముగి సింది. బ్యాలెట్‌ బాక్స్‌లను స్ర్టాంగ్‌ రూంలకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం బాక్స్‌లో భద్రంగా ఉంది. ఈనెల 13న జరగనున్న కౌంటింగ్‌లో గెలుపెవరిదో తేలనుంది.

సమ్మెకు దూరంగా ఉండండి

సమ్మెకు దూరంగా ఉండండి

కార్మిక సంఘాలు ఈ నెల 12న తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండాలని ఆర్జీ-3, ఏపిఏ జీఎం మధుసూ దన్‌, నాగేశ్వర్‌రావు కోరారు. మంగళవారం జీఎం కార్యాలయంలో వివిధ విభాగాల ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు.

ప్రశాంత ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు

ప్రశాంత ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు

రామగుండం కార్పొ రేషన్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రజలు ఓటు హక్కు వినియోగిం చుకునేలా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి సూచిం చారు.

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

మున్సిపల్‌ ఎన్నికలలో జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం ఉదయం సందర్శించారు.

నేడే మున్పి‘పోల్‌’

నేడే మున్పి‘పోల్‌’

జిల్లాలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామాగ్రిని సిబ్బంది వెంట తీసుక వెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

మూగబోయిన మైకులు

మూగబోయిన మైకులు

మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి.. ఇన్నాళ్లు ప్రచార హోరుతో దద్దరిల్లిన వీధులన్నీ ఒక్కసారి సైలెంట్‌ అయ్యాయి.

 చివరి రోజు...   ప్రచారం జోరు..

చివరి రోజు... ప్రచారం జోరు..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. నిన్న మొన్నటి వరకు గల్లీల్లో వినిపించిన మైకులు మూగబో యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి