• Home » Pawan Kalyan

Pawan Kalyan

హార్టికల్చర్ హబ్‌‌కు 30వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలంతా హ్యాపీ: సీఎం చంద్రబాబు

హార్టికల్చర్ హబ్‌‌కు 30వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలంతా హ్యాపీ: సీఎం చంద్రబాబు

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌‌కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్‌ ఉందని చంద్రబాబు అన్నారు.

కలిసికట్టుగా కూటమి

కలిసికట్టుగా కూటమి

రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు.

 అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పకూడదు..  మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పకూడదు.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.

కల్తీ నెయ్యి అంశంపై వీడియో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్

కల్తీ నెయ్యి అంశంపై వీడియో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్

తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు.

బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్

బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్

త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.

తిరుమల పవిత్రతను కాపాడి తీరుతాం.. ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడి తీరుతాం.. ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. మంత్రివర్గ సమావేశానికి ముందు NDA నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది.

'నేనే అంతా మాట్లాడితే మీరెందుకు?'.. పార్టీ నేతలకు పవన్ ప్రశ్న

'నేనే అంతా మాట్లాడితే మీరెందుకు?'.. పార్టీ నేతలకు పవన్ ప్రశ్న

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, అటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

కల్తీ నెయ్యి వివాదం..  జనసేన పార్టీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం..

కల్తీ నెయ్యి వివాదం.. జనసేన పార్టీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలను, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం వర్చ్యువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది..

అండగా నిలవండి

అండగా నిలవండి

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై చర్చలు

కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ.. రాష్ట్ర సమస్యలపై చర్చలు

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఉప్పాడ సముద్ర రక్షణ గోడ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి