• Home » Parliament

Parliament

Parliament Disruption: ఉభయసభల్లో సర్‌ గందరగోళం

Parliament Disruption: ఉభయసభల్లో సర్‌ గందరగోళం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది.

Operatin Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి

Operatin Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి

ఆపరేషన్ సిందూర్‌పై లోకసభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు కిరణ్ రిజిజు తెలిపారు.

Parliament: సభా కార్యక్రమాలకు సహకరించండి.. అఖిలపక్షంలో కోరిన స్పీకర్

Parliament: సభా కార్యక్రమాలకు సహకరించండి.. అఖిలపక్షంలో కోరిన స్పీకర్

సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్‌ పై చర్చ జరిపేందుకు కేంద్ర అంగీకరించింది. జూలై 21న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పలు అశాంలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.

Jagdeep Dhankhar Resignation: ధన్‌ఖడ్‌పై ఒక దశలో అభిశంసన యోచన

Jagdeep Dhankhar Resignation: ధన్‌ఖడ్‌పై ఒక దశలో అభిశంసన యోచన

ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ పట్ల కొన్నాళ్లుగా బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది.

Air India:  విమానం క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్‌లు పెట్టేస్తున్నారు

Air India: విమానం క్రాష్ తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్‌లు పెట్టేస్తున్నారు

విమానం కూలిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా పైలట్లు సిక్ లీవ్ లు ఎక్కువ పెడుతున్నారు. కాగా, గతంలో, బ్లాక్ బాక్స్ స్వల్పంగా దెబ్బతిన్నప్పుడల్లా, డీకోడింగ్ కోసం తయారీదారుకు పంపేవారు. మొదటిసారిగా, బ్లాక్ బాక్స్ డీకోడింగ్ భారతదేశంలో జరిగింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు

కీలకమైన 'ఆపరేషన్ సిందూర్‌' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. నిరసనల మధ్య సభ వాయిదా, కొత్త బిల్లుల ప్రవేశం

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. నిరసనల మధ్య సభ వాయిదా, కొత్త బిల్లుల ప్రవేశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Parliament Debate Bihar Voters: ఓటర్ల జాబితా వివాదం.. లోక్‌సభలో నినాదాలు, నిరసనలు

Parliament Debate Bihar Voters: ఓటర్ల జాబితా వివాదం.. లోక్‌సభలో నినాదాలు, నిరసనలు

భారత పార్లమెంటులో వర్షాకాల సమావేశాల మూడో రోజు హడావుడిగా ప్రారంభమైంది. సమావేశం మొదలైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా తమ డిమాండ్లను లేవనెత్తారు. బీహార్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ (SIR) విషయంలో చర్చ జరగాలని వారు పట్టు పట్టారు. సభలో నినాదాలతో హోరెత్తించారు.

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

Cyber crimes: ఏడాదిలో రూ.22,845 కోట్లు.. సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమిది

గతేడాది (2024)లో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తమెంతో తెలుసా.. అక్షరాలా రూ.22,845.73 కోట్లు. ఈ వివరాలు ఇవాళ కేంద్రం వెల్లడించింది.

Operation Sindoor Debate: తొలిరోజే రభస

Operation Sindoor Debate: తొలిరోజే రభస

పహల్గామ్‌ ఉగ్రవాద దాడి, అనంతరం పాకిస్థాన్‌ మీద భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలపై ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి