Home » Pakistan
పాక్తో డీల్ను యూఏఈ రద్దు చేసుకున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎయిర్పోర్ట్ నిర్వహణలో స్థానిక భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యూఏఈ విఫలమైందని, ఈ విషయంలో పలుమార్లు జాప్యం తలెత్తి చివరికి ఆ ఒప్పందంపై యూఏఈ ఆసక్తి కోల్పోయిందని ఆ కథనాలు పేర్కొన్నాయి..
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ భేటీ ముగిసింది. అనంతరం నఖ్వీ పలు అంశాలను వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సైతం తన వక్రబుద్ధిని చూపించాడు. భారత్పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచ కప్-2026 నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ అంశంలో భారత్ను లాగి తన కుటిల బుద్ధిని చాటుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ను ఐసీసీ ఈ టోర్నీ నుంచి తప్పించడంతో పాక్ కూడా వైదొలుగుతుందన్న వార్తలు వచ్చాయి. ఐసీసీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించడంతో పీసీబీ వెనక్కి తగ్గి జట్టును ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి పలు వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్పై ఐసీసీ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. పాక్ క్రికెట్పై తీవ్ర ఆంక్షలు విధించేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది
ఓ ప్రయాణికుడు పాకిస్తాన్ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటులో కూర్చున్నాడు. అయితే అక్కడి సీట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సీటు కవర్ చిరిగిపోవడంతో ఆర్మ్రెస్ట్ విరగడంతో పాటూ లోపలి భాగాలు కూడా బయటికి కనిపిస్తున్నాయి. ఇలా..
పాక్లో పెను విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఒక పెళ్లింట జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా ఐదుగురు మరణించారు. వీరు మాజీ తాలిబాన్లని పోలీసులు తెలిపారు. ఖైబర్పాఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఈ దారుణం జరిగింది
దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్ ఓకే గ్రూపులో ఉన్నాయి. ఈ క్రమంలో భారత్తో జరిగే మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోతుందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పాక్ జాతీయుడిని పెళ్లాడి ఇక్కట్ల పాలయ్యానంటూ ఓ భారతీయ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్లో వేధింపులు ఎదురవుతున్నాయని, భారత్కు తిరిగొచ్చేస్తానని అన్నారు.