Home » Pakistan
శుక్రవారం హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పాకిస్థాన్కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ శుక్రవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో సమావేశమయ్యారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రంగా మొదలై, సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఉద్యమం ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్కు కూడా పాకింది. భారతీయ డిజిటల్ ట్రెండ్ను స్ఫూర్తిగా తీసుకుని పాకిస్తాన్ నెటిజన్లు కూడా అక్కడ సరికొత్త వ్యంగ్య రాజకీయ ఖాతాలను తెరుస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 26 మందిని చంపడానికి ముందు ముగ్గురు ఉగ్రవాదులు చెట్టు కింద భోజనం చేశారు.
డబ్బు కోసం భారత దేశ రహస్యాలను పాకిస్థాన్కు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్లతో పంచుకున్న ఒక నెట్వర్క్ బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.
2019 పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ (Hamza Burhan) పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో హతమైనట్లు సమాచారం. ముజఫరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం కుప్పకూలింది. చైనా సహాయంతో తయారు చేసిన ఈ జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్లను పాక్ ఎయిర్ఫోర్స్ వినియోగిస్తోంది. తాజాగా తమ పైలట్లకు పాక్ ఎయిర్ఫోర్స్ శిక్షణ ఇస్తున్న సమయంలో ఇది కుప్పకూలింది.
పాకిస్థాన్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. సిలెట్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్పై జరిగిన టెస్టు సిరీస్ను బంగ్లాదేశ్ 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది.
గతేడాది భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' ఆపరేషన్ చేపట్టామని పాకిస్థాన్ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. భారత్లోని 'రాజౌరి ఎయిర్బేస్', 'మామున్ ఎయిర్బేస్'లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఆయన ప్రకటించారు.
పాకిస్థాన్-సౌదీ అరేబియాల మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం తొలిసారిగా అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇరాన్ల మధ్య మళ్లీ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తుండడంతో ...