Home » Pakistan
అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్లో భాగంగా టీమిండియా పాకిస్థాన్తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్కు 253 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.
గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్ఫార్మాట్ సిరీస్లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్కు ఘోర అవమానం జరిగింది..
చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ అప్పులతోనే నెట్టుకొస్తోంది. మిత్రదేశాల నుంచి రుణాలు తీసుకుని కాలం గడుపుతోంది. ఈ అప్పుల గురించి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా మాట్లాడారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అయితే భారత్తో జరిగే మ్యాచులను పాక్ బహిష్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియా బి జట్టుపై సాధించిన విజయంపై ఆయన చేసిన ట్వీట్ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ విషయంపై స్పందించాడు.
ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు అధికారులు చెప్పారు.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్మెంట్గా ఐసీసీ స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.
పాకిస్థాన్లోని లాహోర్లో ఉన్న లవుడి(రాముడి కుమారుడు) దేవాలయం భక్తుల సందర్శన కోసం సిద్ధమైంది. శిథిలావస్థలో ఉన్న గుడిని ది వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ మరమ్మతులు చేసి పరిరక్షించింది. లాహోర్ కోటలో ఉన్న లవుడి గుడితో పాటు మరో రెండు కట్టడాలను డబ్ల్యూసీఎల్ఏ అధికారులు పరిరక్షించారు. పర్యాటకుల సందర్శన కోసం సిద్ధం చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిర్ణయాల వల్ల రోజుకో వివాదం తెరమీదకి వస్తోంది. ఈ టోర్నీలో పాక్ ఆడటంపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ చెప్పింది. ఒకవేళ పాక్ ప్రపంచ కప్ను బహిష్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.