Home » online
ఇటీవల ఫోన్ హ్యాకింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
ఎండలు అదిరిపోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్ వాతావరణానికి, ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఉక్కబోత నిత్యకృత్యమైంది.
గుడివాడలో బెట్టింగ్లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్, గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.
వీధుల్లో దొరికే చిన్న చిన్న వస్తువుల కోసం కూడా ఇన్స్టామార్ట్, జెప్టో వంటి వాటిని ఆశ్రయించే వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగం ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను వెల్లడించింది.
బెంగళూరుకు చెందిన మేథా క్షీరసాగర్ వివాహం నవంబర్ 23న ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్తో జరిగింది. ఇరువురూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.
ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...
ఒకప్పుడు డబ్బులకు కటకటలాడేవారు జనం.. ఇప్పుడు సేవలు పొందడానికి ‘ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేస్తాం’ అంటున్నారు. కాలు కదపకుండా ఇంటికే తెప్పించేసుకుంటున్నారన్నీ!. అవి వైద్యసేవలు కావొచ్చు.. పెంపుడు జంతువుల సంరక్షణ కావొచ్చు.. సెలూన్ సేవలూ అవ్వొచ్చు.. ఏదైనా సరే! ఒక ‘యాప్’ సాయంతో ఇంటి ముంగిటకొస్తున్న రకరకాల సర్వీసుల ధోరణి బాగా విస్తరిస్తోంది..
దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడినా.. ఆన్లైన్ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.