Home » NRI Latest News
ఒమాన్ దేశంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మస్కట్, సలాల నగరాలలో వేర్వేరుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దళిత సంఘాలు కార్యక్రమాలను నిర్వహించాయి.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అభిమానులు కువైత్తో తాజాగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
గల్ఫ్లో దర్జీలుగా తెలుగువారు రాణిస్తున్నారు. అరబ్బు దుస్తులను కుట్టడంలో సృజనాత్మకను ప్రదర్శిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
యు.ఎ.ఇ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలుగు దళితులు తమ శక్తిని ప్రదర్శించగా అందులో మహిళలు తమ విశిష్టతను చాటారు.
గల్ఫ్లోని తెలుగు యువకులు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
సౌదీ అరేబియాలో స్థానిక తెలుగు ఎన్నారైలు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. జెధ్ధా నగరంలో తెలుగు గ్లోరియస్ చర్చ్ (జి.టి.సి) ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా మెడికల్ సెంటర్తో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి జట్టు కట్టింది. ఈ రెండింటి భాగస్వామ్యంతో పరిశోధన సహకారం, నూతన సాంకేతికతలో శిక్షణ వంటి వాటికి అవకాశాలు మెరుగుపడ్డాయి.
దుబాయ్ తెలుగు అసోసియెషన్ ఆధ్వర్యంలో ఉమ్మాల్ ఖ్వెయిన్లో ఉత్సాహభరితంగా క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ క్రికెట్ పోటీల్లో దుబాయితో సహా వివిధ ఎమిరేట్ల నుంచి తెలుగు క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ఒంగోలుకు చెందిన ఓ ఎన్నారై తన స్వగ్రామంలో సొంత ఖర్చులతో స్మశానాన్ని నిర్మించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి తరహాలో ఒమాన్లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.