Home » Nizamabad
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పెరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు మోస్తరు నిల్వలతోనే ఉన్న గోదావరి జలాశయాలు ఇప్పుడు నిండు కుండల్లా మారుతున్నాయి.
ఇంతకాలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలో మాత్రమే పరిమితమైన సోలార్ రూఫ్టా్పలు.. క్రమంగా ఇతర నగరాలు/మునిసిపాలిటీలకూ విస్తరించాయి.
సైబర్ మోసగాళ్లతో చేతులు కలిపిన నిజామాబాద్ వాసి చిక్కాల సంతోష్ కుమార్ గుట్టు రట్టయింది. హైదరాబాద్లోని వారాసిగూడలో ఉన్న సంతోష్..
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుకు గురై మృతి చెందారు. వారాంతపు సెలవులను ఆస్వాదించేందుకు బోటింగ్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నగరంలో స్థిరపడిన రాజస్థానీయుల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది. రాజస్థాన్కు రైలు నడపాలన్న రాజస్థానీయుల విన్నపాన్ని రైల్వే శాఖ నెరవేర్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాజస్థాన్ జోధ్పూర్లోని భగత్కీకోటికి ఎక్స్ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో వేల్పూర్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్ తండాకు చెందిన మెగావత్ సంతోష్ ఉపాధి కోసం 18 నెలల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు.
మద్యానికి బానిసైన ఆ తల్లి తాగుడుకు అడ్డొస్తోందని ఏకంగా తన కన్న కూతురినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
కన్న కొడుకు రెండేళ్ల క్రితం ఎటో వెళ్లిపోగా, అతని కుమారులు (మనుమళ్లు) తన పేరిట ఉన్న ఆస్తిని రాయించుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారంటూ ఓ నాన్నమ్మ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.
బడి అంటే చదువుల నిలయం. విద్యకు ఆలయం. విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం. అటువంటి చోటు పాఠాలకు బదులు.. పశువులకు నెలవుగా మారితే.. బడి బాట పట్టాల్సిన చిన్నారులు..