• Home » Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

 Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి

Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి

Nimmala Ramanaidu: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి‌పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీలో అన్నిరంగాలు నష్టపోయాయని చెప్పారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Nimmala Ramanaidu: బుడమేరు చానల్‌కు సమాంతరంగా మరో కాలువ

Nimmala Ramanaidu: బుడమేరు చానల్‌కు సమాంతరంగా మరో కాలువ

జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు చానల్‌కు సమాంతరంగా మరో కాలువ తవ్వాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేసి, బుడమేరు ఆధునికీకరణ పనులను త్వరగా చేపట్టాలని స్పష్టం చేశారు

Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు

Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు

Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Nimmala Ramanaidu: ఎక్కడా లేనివిధంగా వైసీపీ లిక్కర్‌ స్కాం

Nimmala Ramanaidu: ఎక్కడా లేనివిధంగా వైసీపీ లిక్కర్‌ స్కాం

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కాం దేశంలో మరెక్కడా జరగలేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ డిస్టిలరీల స్కాంలో పోలిస్తే జగన్‌ లిక్కర్‌ స్కాం ఎవరెస్టు శిఖరాన్ని తాకుతుందన్నారు

Minister Nimmala: ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్..

Minister Nimmala: ఉత్తరాంధ్రకు ఉజ్వలమైన భవిష్యత్..

తెలుగు దేశం హయంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని... ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసం జరిగిందని రామానాయుడు అన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును రెండు ముక్కలుగా చేశారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1, 2 రెండుగా విభజించారని, పోలవరం నిర్వాసితులకూ అన్యాయం జరిగిందన్నారు.

Nimmala Ramanaidu : ఆ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. మంత్రి నిమ్మల ఫైర్

Nimmala Ramanaidu : ఆ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. మంత్రి నిమ్మల ఫైర్

Minister Nimmala Ramanaidu: తారకరామ తీర్థ సాగర్ బ్యారేజీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. తీర్థ సాగర్ బ్యారేజీని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లిందని అన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా తాము బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు.

Minister Ramanaidu: మంత్రి రామానాయుడు శ్రమదానం

Minister Ramanaidu: మంత్రి రామానాయుడు శ్రమదానం

డా. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంత్రి రామానాయుడు చింతపర్రులో శ్రమదానం చేశారు. అంబేడ్కర్‌ స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు

Minister Nimmala Rama Naidu: వెలిగొండ ఆయకట్టుకు వచ్చే ఏడాది జూన్‌ నుంచి నీరివ్వాలి

Minister Nimmala Rama Naidu: వెలిగొండ ఆయకట్టుకు వచ్చే ఏడాది జూన్‌ నుంచి నీరివ్వాలి

వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2026 జూన్‌ నాటికి ఆయకట్టుకు నీరు అందించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు

Minister Nimmala Ramanaidu: ఇది జగన్‌ ప్రభుత్వం అనుకుంటున్నారా

Minister Nimmala Ramanaidu: ఇది జగన్‌ ప్రభుత్వం అనుకుంటున్నారా

హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌ పనుల్లో జరిగిన నిర్లక్ష్యంపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 15 లోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

Handriniva Canal Debate: హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం

Handriniva Canal Debate: హంద్రీనీవాపై వైసీపీ రచ్చ.. మంత్రి ధీటైన సమాధానం

Handriniva Canal Debate: హంద్రీనీవా కాలువకు సంబంధించి వైసీపీ ఆరోపణలపై మంత్రి నిమ్మల రామానాయుడు ధీటైన సమాధానం ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి