• Home » New Delhi

New Delhi

ఢిల్లీలో జడ్జి ఆత్మహత్య!

ఢిల్లీలో జడ్జి ఆత్మహత్య!

ఢిల్లీలో ఒక యువ జడ్జి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సీలింగ్ ఫ్యాన్ నుంచి వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని గుర్తించిన బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు.

మీ ఫోన్‌లో సైరన్ మ్రోగిందా? ఆందోళన వద్దు.. అది కేంద్రం పంపిన 'సాచేట్' అలెర్ట్!

మీ ఫోన్‌లో సైరన్ మ్రోగిందా? ఆందోళన వద్దు.. అది కేంద్రం పంపిన 'సాచేట్' అలెర్ట్!

దేశవ్యాప్తంగా జనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరి మొబైల్ ఫోన్స్‌లలో ఒకేసారి వైబ్రేషన్ అలర్ట్స్ వచ్చాయి. అయితే ఇది, ప్రజలందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలసి నిర్వహించిన టెస్ట్ డ్రైవ్.

ముందస్తుగా నైరుతి రుతుపవనాలు.. ఈసారి వానలు ఎక్కువే!

ముందస్తుగా నైరుతి రుతుపవనాలు.. ఈసారి వానలు ఎక్కువే!

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి మే 14 - 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని పేర్కొంది.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకు న్యాయమూర్తిపై నమ్మకం పోయిందని.. అందుకే మద్యం కేసు విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట నేడు హాజరుకాబోనని చెప్పారు.

ఢిల్లీలో స్విస్ విమానానికి మంటలు.. ఆరుగురికి గాయాలు..

ఢిల్లీలో స్విస్ విమానానికి మంటలు.. ఆరుగురికి గాయాలు..

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదం కలకలం రేపింది. స్విస్ ఎయిర్‌కు చెందిన విమానం ఇంజిన్‌లో టేకాఫ్ సమయంలో లోపం తలెత్తి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

నేషనల్ హెరాల్డ్ కేసు.. గాంధీ కుటుంబానికి తాత్కాలిక ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసు.. గాంధీ కుటుంబానికి తాత్కాలిక ఊరట

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ED దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మే 25వ తేదీకి వాయిదా వేసింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ 3 రోజుల భారత పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ 3 రోజుల భారత పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ (ఆదివారం) న్యూఢిల్లీ చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకం కానుంది.

మహిళల కలలను చిదిమేశారు: విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు!

మహిళల కలలను చిదిమేశారు: విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు!

మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకపోవడానికి విపక్షాల వైఖరే కారణమన్నారు.

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ఎంపీ పురందేశ్వరి

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు: ఎంపీ పురందేశ్వరి

పునర్విభజన బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ పురందేశ్వరి చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన బిల్లులను ఆమె స్వాగతించారు.

డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు

డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన 'మొసలి కన్నీళ్లు'గా అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి