Home » New Delhi
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.
తమ ఆందోళనను విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ పేర్కొంది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం దక్కిందని అన్నారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ల ఎత్తివేతకు కూడా కేంద్రం ఒప్పుకుందని అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు పరిహారంపై కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు.
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత న్యూఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
నీట్ పేపర్ లీక్కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ జులై 21న చేపట్టిన నిరసనపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భార్య గీతాంజలి విమర్శలు చేశారు.
పార్లమెంటులో ఎంపీలను కలిసేందుకు తమ యూత్ లీడర్లను అనుమతించే వరకూ తన ఆమరణ దీక్ష కొనసాగుతుందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మరో సందేశాన్ని విడుదల చేశారు.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యంపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా తాజాగా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా ఆరోపించారు.
ఇతర దేశాలతో వాణిజ్యంలో నైతికతకు పెద్దపీట వేస్తూ భారత్ తాజాగా నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసింది. వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.