• Home » New Delhi

New Delhi

ఇది ఆరంభం మాత్రమే.. అభిజీత్ దీప్కే మరో వీడియో

ఇది ఆరంభం మాత్రమే.. అభిజీత్ దీప్కే మరో వీడియో

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

ఆందోళన విరమిస్తున్నాం: కాక్రోచ్ జనతా పార్టీ

తమ ఆందోళనను విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ పేర్కొంది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తొలి విజయం దక్కిందని అన్నారు. విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ల ఎత్తివేతకు కూడా కేంద్రం ఒప్పుకుందని అన్నారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు పరిహారంపై కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత న్యూఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

రేపు దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

రేపు దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ జులై 21న చేపట్టిన నిరసనపై సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి విమర్శలు చేశారు.

అప్పటివరకూ దీక్ష కొనసాగిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

అప్పటివరకూ దీక్ష కొనసాగిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పార్లమెంటులో ఎంపీలను కలిసేందుకు తమ యూత్ లీడర్లను అనుమతించే వరకూ తన ఆమరణ దీక్ష కొనసాగుతుందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మరో సందేశాన్ని విడుదల చేశారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. స్పందించిన విదేశాంగ శాఖ

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. స్పందించిన విదేశాంగ శాఖ

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యంపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా తాజాగా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా ఆరోపించారు.

వెట్టిచాకిరీతో తయారు చేసిన ఉత్పత్తులపై భారత్ నిషేధం!

వెట్టిచాకిరీతో తయారు చేసిన ఉత్పత్తులపై భారత్ నిషేధం!

ఇతర దేశాలతో వాణిజ్యంలో నైతికతకు పెద్దపీట వేస్తూ భారత్ తాజాగా నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసింది. వెట్టిచాకిరీతో ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి