• Home » New Delhi

New Delhi

క్రొయేషియాలో భారత ఎంబసీపై దాడి.. ఎంఈఏ తీవ్ర అభ్యంతరం

క్రొయేషియాలో భారత ఎంబసీపై దాడి.. ఎంఈఏ తీవ్ర అభ్యంతరం

జాగ్రెబ్‌లోని భారత రాయబార కార్యాలయంలోకి కొందరు ఖలిస్థాన్ వేర్పాటువాదులు చొరబడి విధ్వంసం సృష్టించినట్టు గురువారం ఉదయం వార్తలు వెలువడ్డాయి. భారత రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఈయూ నేతలు న్యూఢిల్లీలో పర్యటించనున్నమ వేళ ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు: రాహుల్

రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు: రాహుల్

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం, గతంలో తీసుకువచ్చిన 'మూడు నల్ల వ్యవసాయ చట్టాల' ఉద్దేశం ఒకటేనని రాహుల్ గాంధీ విమర్శించారు.

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం

నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. పలువురు అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలు చోట్ల ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచారు.

Nitin Nabin Sinha: బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు

Nitin Nabin Sinha: బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ ఏకగ్రీవం.. అతి పిన్న వయస్కుడిగా రికార్డు

భారతీయ జనతా పార్టీ జాతీయ ఆధ్యక్ష పదవికి నితిన్ నబీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ప్రకటించింది. 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్ ఈ పదవి అందుకోవడం ద్వారా పార్టీ చరిత్రలో అతి పిన్న అధ్యక్షుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు.

New Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం

New Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం

న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.

BJP New President: 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. నితిన్ నబీన్ ఎన్నికకు మార్గం సుగమం

BJP New President: 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. నితిన్ నబీన్ ఎన్నికకు మార్గం సుగమం

పోలింగ్ అనివార్యమైతే జనవరి 20న ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు.

28th Commonwealth Conference: 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

28th Commonwealth Conference: 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన న్యూఢిల్లీలో 28వ కామన్‌వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పార్లమెంటరీ డెమాక్రసీలో స్పీకర్ పాత్ర ప్రత్యేకమైనదని ప్రధాని అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని.. ప్రజాస్వామ్యం బలంగా మార్చిందని తెలిపారు.

Jagdeep Dhanakar: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జగదీప్ ధన్‌ఖఢ్

Jagdeep Dhanakar: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జగదీప్ ధన్‌ఖఢ్

ధన్‌ఖఢ్ ఈనెల 10న వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు రెండు సార్లు స్పృహ కోల్పోయారని, వైద్య పరీక్షలు జరపాలని వైద్యులు సూచించడంతో చెకప్‌ కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Prashant Tamang: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్ కన్నుమూత

Prashant Tamang: ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్ కన్నుమూత

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ మూడవ ఎడిషన్ విన్నర్ ప్రశాంత్ తమాంగ్ నేడు కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.

Ajit Doval: చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

Ajit Doval: చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు

భారతదేశంపై గతంలో జరిగిన దాడులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రస్తావిస్తూ.. లెక్కకుమించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఆలయాలు ధ్వంసమయ్యాయని, గ్రామాలను దోచుకున్నారనీ, మన నాగరికతను అణిచివేశారని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి