Home » New Delhi
న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్పై సోమవారం సుప్రీం కోర్టులో ప్రస్తావించనున్నారు. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూత్రా ప్రస్తావించనున్నారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరనున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలి అంటే... ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గం అని ఉన్నతన్యాస్థానం పేర్కొంది.
ఢిల్లీలో జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ అంశాలను లేవనెత్తానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి(Governor RN Ravi) శనివారం ఉన్నట్టుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఉదయం 10 గంటల సమయంలో
ఢిల్లీ తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో ఎన్నారైలు, ఇతర ప్రయాణికుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్ (Facilitation centre) ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్లో 24 గంటలూ సిబ్బంది ఉంటారు.
రెండు నెలల కిందట అనూహ్యమైన మెజారిటీతో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. మంత్రులు తమ
మణిపూర్ హింసపై చర్చ అంశంపై పార్లమెంటులో ఓవైపు ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా, మరోవైపు కేంద్ర మంత్రివర్గం మంగళవారం రాత్రి సమావేశం అవుతోంది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ ఆర్డినెన్స్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఓ ఎద్దు (Bull) నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్ (Supreme Court) మెట్లెక్కిన ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఆర్డినెన్స్ను నిలుపుదల చేయబోమంటూ సుప్రీంకోర్ట్ తేల్చిచెప్పింది. అయితే ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వైఖరిని తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.