• Home » New Delhi

New Delhi

ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని.. గొంతు కోసుకుని..

ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని.. గొంతు కోసుకుని..

ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని ఓ విదేశీయుడు తన గొంతును కోసుకున్నాడు. న్యూఢిల్లీలో బుధవారం ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎంత నష్టం జరిగిందో.. అంచనా కోసం కమిటీకి బాధ్యతలు అప్పగించామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. కమిటీ నివేదిక అందిన తర్వాతే కాళేశ్వరంపై ఆలోచిస్తామని చెప్పారు.

రాజకీయాలపైనే చర్చించాం... నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే

రాజకీయాలపైనే చర్చించాం... నాయకత్వ మార్పు ఊహాగానాలపై డీకే

ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ఎలాంటి చర్చ జరగలేదని ఏఐసీసీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

మనిషి చావుబతుకుల్లో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా.. వైరల్ వీడియో

మనిషి చావుబతుకుల్లో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా.. వైరల్ వీడియో

రోడ్డుపై కుప్పకూలిపోయి చావుబతుకుల మధ్య పోరాడుతున్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చోరీ చేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న కూటమి ఎంపీలు

రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరుకానున్న కూటమి ఎంపీలు

న్యూఢిల్లీలో రేపు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని, ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.

కేంద్ర బడ్జెట్-2026.. ఆదాయపు పన్నులో మార్పులపై సామాన్యుల ఆశలు

కేంద్ర బడ్జెట్-2026.. ఆదాయపు పన్నులో మార్పులపై సామాన్యుల ఆశలు

ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్‌‌పై ఆశలు, అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానం కింద రూ.12లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపునిచ్చారు. మరి ఈ ఏడాది బడ్జెట్లో ఎంతమేరకు మినహాయింపులు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.

రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?

రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?

ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..

దేశానికి భద్రత కల్పించే ఒక మహిళా కమాండో, అదీ.. గర్భిణీ. తన ఇంట్లోనే రక్షణ లేక ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లో కమాండో‌గా పనిచేస్తున్న కాజల్ చౌదరి, తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురయ్యారు.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్ముడు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారని మోదీ చెప్పారు.

భారత్ నుంచి గ్లోబల్ AI విప్లవం.. 'hackCBS 8.0' వేదికగా వెల్లడైన సంచలన నిజాలు

భారత్ నుంచి గ్లోబల్ AI విప్లవం.. 'hackCBS 8.0' వేదికగా వెల్లడైన సంచలన నిజాలు

భారతదేశంలో విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద హ్యాకథాన్‌గా గుర్తింపు పొందిన hackCBS 8.0 ముగిసింది. ఇందులో భారతీయ యువత రూపొందించిన ఏఐ పరిష్కారాల స్థాయి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి