• Home » New Delhi

New Delhi

రాజధాని రోడ్లపై దూసుకుపోతున్న మహిళ.. ఇలా కూడా కారు నడుపుతారా?

రాజధాని రోడ్లపై దూసుకుపోతున్న మహిళ.. ఇలా కూడా కారు నడుపుతారా?

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమదైన శైలిలో ఆయా రంగాల్లో వారు దూసుకుపోతున్నారు. అంతరిక్ష రంగంలోకి మేము సైతం.. అంటూ ఇలా వెళ్లి.. అలా వచ్చేస్తున్నారు.

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు.. మరో చార్జ్ షీటు దాఖలు చేసిన ఎన్‌ఐఏ

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ మరో ముగ్గురు నిందితులపై అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

పాస్‌పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా..

పాస్‌పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా..

కేంద్రం తాజాగా పాస్‌పోర్టు ఫీజులను పెంచింది. జులై 1న నుంచి సవరించిన ఫీజులు అమల్లోకి రానున్నాయి.

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: నారా లోకేశ్

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.

అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి

అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ముసుగు మహిళ ఎంట్రీ.. కాసేపటికే ఘోర అగ్నిప్రమాదం! సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

ముసుగు మహిళ ఎంట్రీ.. కాసేపటికే ఘోర అగ్నిప్రమాదం! సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు

ఢిల్లీలోని గోవిందపురిలో జరిగిన అగ్నిప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. రాత్రి గం.2:23 ప్రాంతంలో ముసుగు ధరించిన ఓ మహిళ సదరు బిల్డింగ్‌లోకి వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సు.. వరుసగా 7వ దఫా హాజరవుతున్న మోదీ

ఫ్రాన్స్ వేదికగా జీ7 సదస్సు.. వరుసగా 7వ దఫా హాజరవుతున్న మోదీ

ఫ్రాన్స్‌లో జరగనున్న 52వ జీ7 దేశాల సదస్సుకు భాగస్వామ్య దేశంగా భారత్ హాజరుకానుంది. భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరవుతున్నారు.

ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తిన ఎన్డీయే నేతలు

ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తిన ఎన్డీయే నేతలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీయే నేతల పెద్దఎత్తున అభినందలు తెలిపారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకోవడం, సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ సొంత చేసుకున్న నేపథ్యంలో ఎన్డీయే నేతల సమావేశం బుధవారంనాడిక్కడ భారత్ మండపంలో జరిగింది.

ఖర్గే సారథ్యంలో ఏఐసీసీ అత్యవసర సమావేశం 11న

ఖర్గే సారథ్యంలో ఏఐసీసీ అత్యవసర సమావేశం 11న

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ అత్యవసరంగా సమావేశమవుతోంది. జూన్ 11న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.

రాహుల్ గాంధీని కలిసిన అభిషేక్ బెనర్జీ

రాహుల్ గాంధీని కలిసిన అభిషేక్ బెనర్జీ

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బుధవారంనాడు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి