• Home » New Delhi

New Delhi

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి సర్వం సిద్ధం

భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సర్వసిద్ధమైంది. శనివారం, ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరిగే జాతీయ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వరుసగా 13వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఉబర్, ఓలా వంటి యాప్స్‌లో ప్రీరైడ్ టిప్‌లకు కేంద్రం చెక్

ఉబర్, ఓలా వంటి యాప్స్‌లో ప్రీరైడ్ టిప్‌లకు కేంద్రం చెక్

ఉబర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ యాప్స్‌లో ప్రయాణికులు ముందస్తుగా టిప్స్ చెల్లించాల్సిన అగత్యం తప్పింది. ఈ ఒరవడికి చెక్ పెడుతూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఆందోళన వద్దు.. నేను మీతోనే!

ఆందోళన వద్దు.. నేను మీతోనే!

పార్లమెంటు.. ప్రజాస్వామ్య అత్యున్నత దేవాలయమని ప్రధాని మోదీ అన్నారు. అయితే దాని కార్యకలాపాలను తరచూ అడ్డుకోవడం బాధాకరమని చెప్పారు.

ఎఫ్‌సీఆర్ఏ చట్ట సవరణపై యూఎస్ ప్రజాప్రతినిధి అభ్యంతరం.. స్పందించిన భారత్

ఎఫ్‌సీఆర్ఏ చట్ట సవరణపై యూఎస్ ప్రజాప్రతినిధి అభ్యంతరం.. స్పందించిన భారత్

విదేశీ నిధుల నియంత్రణకు ఉద్దేశించిన ఎఫ్‌సీఆర్ఏ చట్టానికి భారత్ చేయనున్న సవరణలపై అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రైలీ మూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు

జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు

జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి అసభ్యపదజాలంతో మాట్లాడిన బాలికపై కేసు పెట్టవద్దని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఐబీ ఆఫీసర్ హత్య.. ఆప్ మాజీ నేతకు యావజ్జీవం

ఐబీ ఆఫీసర్ హత్య.. ఆప్ మాజీ నేతకు యావజ్జీవం

ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.

ఆయన దీక్ష చేయకపోతే ధర్మేంద్ర రాజీనామా సాధ్యమయ్యేదే కాదు: అభిజీత్ దీప్కే

ఆయన దీక్ష చేయకపోతే ధర్మేంద్ర రాజీనామా సాధ్యమయ్యేదే కాదు: అభిజీత్ దీప్కే

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో తనకు విభేదాలు ఉన్నాయన్న వార్తలను కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కొట్టిపారేశారు. నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో ఆయన త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు.

ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బ్యూటీపార్లర్ యువతిపై కేసు

ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. బ్యూటీపార్లర్ యువతిపై కేసు

జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 25 ఏళ్ల యువతిపై నోయిడా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.

విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి

విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి ప్రహ్లాద్ జోషి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీక్స్‌పై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నిన్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి