Home » NEET Exam
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం దానిని రూపొందించిన కమిటీలోని సభ్యుల నుంచే నీట్గా లీకైన వైనం వెలుగులోకి వస్తోంది. లీకేజీ సూత్రధారి నీట్ కమిటీలో....
సంచలనం సృష్టించిన 'నీట్' ప్రశ్నాపత్రం లీక్కు సంబంధించి కేంద్రంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ శనివారంనాడు విమర్శలు కొనసాగించారు. తక్షణం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో కీలక సూత్రధారి, పుణెకు చెందిన బయాలజీ టీచర్ మనీషా మందారేను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. ఆమె నీట్ బయాలజీ ప్రశ్నపత్రం లీక్ కావడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్టీఏను రద్దుచేయాలని కోరుతూ యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన ‘నీట్’ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీకైందా? లీకైన పేపర్ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్ లీకేజీపై ......
ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన వైద్య విద్య ప్రవేశపరీక్ష నీట్-యూజీని మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ....
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రొఫెసర్ పి.వి.కులకర్ణిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. నిందితుడిని పుణెకు చెందిన రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ పరీక్షలకు సంబంధించిన ఆత్మహత్య ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల కుంభకోణాలు, అవినీతి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్కు చెందిన కుటుంబం గతంలోనూ వైద్య ప్రవేశ పరీక్షల పేపర్లను లీక్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నీట్ విద్యార్థి రితిక్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రితిక్ మిశ్రా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత హృదయ విదారకమని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.