• Home » National

National

LIVE UPDATES: కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ బస్సులో అగ్నిప్రమాదం

LIVE UPDATES: కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ బస్సులో అగ్నిప్రమాదం

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

 Maharashtra doctor: ఎస్సై వేధింపులు.. అరచేతిలో సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య!

Maharashtra doctor: ఎస్సై వేధింపులు.. అరచేతిలో సూసైడ్ నోట్ రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య!

తన చావుకు పోలీస్ అధికారి, ఎస్సై గోపాల్ బద్నే కారణమంటూ మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ లో ఒక హోటల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Modi On Bus Accident: ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..

Rahul Gandhi: ప్రమాదాలు.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి..

రవాణా శాఖలో ప్రయాణికుల భద్రతే ముఖ్యం కావాలని రాహుల్ గాంధీ సూచించారు. వాహనాలను తగిన విధంగా మెయింటైన్ చేయాలని చెప్పారు.

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

Uttarakhand: కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

శీతాకాలం రావడంతో హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను ఉత్తరాఖండ్‌ అధికారులు మూసివేశారు.

Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి

Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) చేపట్టడానికి సన్నాహాలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారు...

Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు

Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు

చదువుకోవాలని ఒత్తిడి చేస్తోందని తల్లిని ఓ బాలుడు చంపేయడమే కాకుండా.. ఆ నేరం తండ్రిపైకి వస్తుందని ధీమాగా ఉన్నాడు.

Police Encounter: ఢిల్లీలో బిహారీ గ్యాంగ్‌స్టర్ల ఎన్‌కౌంటర్‌

Police Encounter: ఢిల్లీలో బిహారీ గ్యాంగ్‌స్టర్ల ఎన్‌కౌంటర్‌

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ సిగ్మా అండ్‌ కంపెనీ గ్యాంగ్‌ సభ్యులైన...

SIT Identifies: ఒక్కో ఓటు తొలగింపునకు రూ.80

SIT Identifies: ఒక్కో ఓటు తొలగింపునకు రూ.80

కర్ణాటకలోని కలబురగి జిల్లా ఆళంద శాసనసభ నియోజకవర్గం ఓటర్ల జాబితా అవకతవకల కేసులో సిట్‌ అధికారులు కీలక విషయాలు గుర్తించారు.

Central Govt: నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియ ఆరంభం

Central Govt: నూతన సీజేఐ ఎంపిక ప్రక్రియ ఆరంభం

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి