Home » National
కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరులో రవాణాశాఖ అధికారులు శుక్రవారం మెరుపుదాడులు చేశారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ స్కీం.....
క్యాబ్ సర్వీసులు అందించే ఓలా, ఉబర్లకు పోటీగా భారత్ ట్యాక్సీ వస్తోంది.
పదకొండేళ్ల క్రితం లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారానికి ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’ నినాదాన్ని రూపొందించిన ప్రచార వ్యూహకర్త పీయూష్ పాండే శుక్రవారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు.
జమ్మూ-కశ్మీర్లో నిర్వహించిన రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి.
భారత తీరప్రాంత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా మరో కీలక ముందడుగు పడింది.
ఆమె ఓ ప్రభుత్వ వైద్యురాలు! తనపై ఓ పోలీసు అధికారి గత ఐదునెలల్లో నాలుగుసార్లు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడని....
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..