• Home » National

National

8th Pay Commission: ఉద్యోగులకు స్వీట్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు..

8th Pay Commission: ఉద్యోగులకు స్వీట్ న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 8వ వేతన సంఘం విధి విధానాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వేతన సంఘం మరో 18 నెలల్లో..

ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 17 కింద ఒక వ్యక్తి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకోరాదు. అలా చేసినట్లయితే సెక్షన్ 31 కింద ఏడాది జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

Woman Attacked Blackmailer: కాబోయే భర్తతో కలిసి యువతి దారుణం

Woman Attacked Blackmailer: కాబోయే భర్తతో కలిసి యువతి దారుణం

తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని కాబోయే భర్తతో కలిసి ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని మురికి కాలువలో పడేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆదివారం డెడ్ బాడీని డ్రైనేజ్‌లో గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

 ISRO CMS 03 Satellite: CMS-03 శాటిలైట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

ISRO CMS 03 Satellite: CMS-03 శాటిలైట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో శక్తివంతమైన ఉప్రగహాలను నింగిలో ప్రవేశ పెట్టింది. తాజాగా అత్యంత బరువైన ఉపగ్రహాలను మోసుకెళ్లే లాంచ్ వెహికల్ మార్క్-3(ఎల్‌వీఎం–3) రాకెట్‌ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది.

Extramarital Affair: వివాహేతర సంబంధం.. వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు

Extramarital Affair: వివాహేతర సంబంధం.. వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ కోసం వెళ్లిన వ్యక్తిని కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతకి గ్రామంలో ఉంటున్న విష్ణు(27)కి.. పెళ్లై, పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Uttar Pradesh: చనిపోయిన కొడుకు.. తిరిగి వస్తాడని తండ్రి వింత పని!

Uttar Pradesh: చనిపోయిన కొడుకు.. తిరిగి వస్తాడని తండ్రి వింత పని!

చనిపోయిన తన కుమారుడు బతికి వస్తాడని ఓ తండ్రి వింత పని చేశాడు. మూడు రోజులపాటు శవానికి పూజలు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Wife Attack On Husband: ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపిన భార్య

Wife Attack On Husband: ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపిన భార్య

క్షణిక సుఖం కోసం భర్తలను, కన్న పిల్లలను చంపే మహిళలు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తను కత్తితో గొంతు కోసి చంపింది. తాజాగా ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ జరిగింది.

ECI: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణల క్రతువు..  నేడే అధికారిక ప్రకటన

ECI: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణల క్రతువు.. నేడే అధికారిక ప్రకటన

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతోంది. అధికారిక ప్రకటన ఈ సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాలలో అనర్హులైన ఓటర్లను తొలగించడం, నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి..

Tragedy in Tamil Nadu: తీవ్ర విషాదం..  రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి

Tragedy in Tamil Nadu: తీవ్ర విషాదం.. రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి

తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు చేసిన పనికి 50 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి కాపాడేందుకు పొలం చుట్టూ ఆహార ప‌దార్థాల్లో ఎలుక‌ల మందుని కలిపి పెట్టారు.

Delhi Women Thieves: కిలేడీలు.. క్షణాల్లో బంగారు ఉంగరం చోరీ!

Delhi Women Thieves: కిలేడీలు.. క్షణాల్లో బంగారు ఉంగరం చోరీ!

తమ కంటే ఎవ్వరూ బాగా చోరీ చేయలేరు అన్నట్లు కొందరు కిలేడీలు.. దొంగతనాలు చేస్తుంటారు. బంగారు షాపులే టార్గెట్ గా ఈ మాయలేడీలు చోరీలు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు మహిళలు..సంప్రదాయనీ సుద్దపూసలు అనే విధంగా రెడీ అయ్యి.. బంగారు షాపుకు వెళ్లి.. క్షణాల్లో గోల్డ్ రింగ్ ను దొంగిలించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి