Home » National News
అయోధ్యలో రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, బద్రీనాథ్లోనూ అలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆలయ ట్రస్ట్.. అంతర్గత విచారణకు ఆదేశించింది.
ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్ను విడుదల చేసింది.
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని విచారణ అధికారులు (SIT) స్వాధీనం చేసుకున్నారు.
అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక అంచనా ప్రకారం, భక్తులు సమర్పించిన నగదు నుంచి రోజుకు సుమారు రూ.6-8 లక్షలను నిందితులు కాజేసినట్టునట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇవాళ (శనివారం) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు థానేలోని జూపిటర్ ఆస్పత్రికి షిండేను తరలించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
సింధు జలాల ఒప్పందంపై భారత్ మరోసారి పాకిస్థాన్కు హెచ్చరికలు జారీచేసింది. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ శాశ్వతంగా స్వస్తి పలకాలని లేదంటే ఐడబ్ల్యూటీ అమలును నిలిపివేయాలనే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది.
హలాలా, ట్రిపుల్ తలాక్ కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనాలపై వెంబడించి ఓ పోలీసు అధికారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.