• Home » National News

National News

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే..

నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో అమిత్ షా చిన్నపిల్లాడిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురి అరెస్ట్..

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌.. పోలీస్‌ అధికారి, జర్నలిస్టు సహా నలుగురి అరెస్ట్..

ఒడిశాలో వ్యాపారి కిడ్నాప్‌ కేసు కలకలం రేపుతోంది. బొలాంగీర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి నరేంద్ర సాహును అపహరించిన కేసులో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, జర్నలిస్టుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

స్వాతంత్ర్య వేడుకల్లో త్రిషకు విజయ్ సెల్యూట్.. డీఎంకే పత్రిక విమర్శలు..

స్వాతంత్ర్య వేడుకల్లో త్రిషకు విజయ్ సెల్యూట్.. డీఎంకే పత్రిక విమర్శలు..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్టు 15న చెన్నైలోని ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడం, ఆమెకు విజయ్‌ సెల్యూట్‌ చేయడం చర్చనీయాంశంగా మారాయి.

విద్యార్థులపై ఏకే-47తో కాల్పుల ఘటన.. సుప్రీంకోర్టులో బిహార్ ప్రభుత్వం అఫిడవిట్..

విద్యార్థులపై ఏకే-47తో కాల్పుల ఘటన.. సుప్రీంకోర్టులో బిహార్ ప్రభుత్వం అఫిడవిట్..

నీట్-యూజీ పేపర్ లీక్ నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడం నిజమేనని సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం తెలిపింది. జులై 25న సివాన్‌లో జరిగిన ఈ కాల్పుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని స్పష్టం చేసింది.

నిరాహార దీక్షను విరమించిన ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో..

నిరాహార దీక్షను విరమించిన ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో..

జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షను ఝార్ఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని వారాలుగా చేస్తున్న నిరాహార దీక్షను ఝార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో విరమించారు. మహతోతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్షను విరమిస్తున్నట్లు మహతో ప్రకటించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం.. పురందేశ్వరికి కీలక పదవి..

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం.. పురందేశ్వరికి కీలక పదవి..

బీజేపీ అధిష్ఠానం పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరి, వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా..

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(పీకే) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం బీహార్ శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో బంకిపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!

నీట్ యూజీ -2026 పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్షలో లోపాలు.. పరీక్షల రద్దు.. ఇలా వరుస పరిణామాలతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీఏ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ మార్పులకు..

ఇంట్లోనే ఆధార్ లింక్‌‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..

ఇంట్లోనే ఆధార్ లింక్‌‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..

మీ ఆధార్‌కు వేరే వాళ్ల మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి