• Home » National News

National News

అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణం ఇదే..

అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణం ఇదే..

మహారాష్ట్ర బారామతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు.

రాహుల్‌గాంధీతో షర్మిల భేటీ

రాహుల్‌గాంధీతో షర్మిల భేటీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మంగళవారం ఢిల్లీలో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..

కాంగ్రెస్ సమావేశానికి మరోసారి శశి థరూర్ డుమ్మా.. ఈ సారి కారణమేంటంటే..

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన స్వంత పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లో జరిగిన పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు.

యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు..  ప్రశ్నించిన సుప్రీం

యాసిడ్ దాడి కేసుల్లో నిందితుల ఆస్తులు ఎందుకు వేలం వేయకూడదు.. ప్రశ్నించిన సుప్రీం

2009లో యాసిడ్ దాడి బాధితురాలు, బ్రేవ్ సోల్స్ ఫౌండేషన్ (ఎన్జీఓ) వ్యవస్థాపకురాలు షాహీన్ మాలిక్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు విచారణ జరిపింది.

రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు

రివర్స్‌గేర్ వేయలేం... వీబీ-జీ రామ్ జీ చట్టంపై కిరణ్ రిజిజు

ఇప్పటికే వీబీ-జీ రామ్ జీ చట్టం అమల్లోకి వచ్చినందున దానికి రివర్స్ గేర్ వేసి గతంలోకి వెళ్లలేమని కిరణ్ రిజిజు చెప్పారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..

ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

యోగికి మద్దతుగా అయోధ్య జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ రాజీనామా

యోగికి మద్దతుగా అయోధ్య జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ రాజీనామా

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ అయోధ్య జీఎస్‌టీ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ రాజీనామా చేశారు.

నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియా కోస్టా

నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియా కోస్టా

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ముఖ్యమైన భౌగోళిక రాజకీయ స్థిరీకరణగా ఆంటోనియా కోస్టా అభివర్ణించారు. ఈ ఒప్పందం తనకెంత ప్రత్యేకమైనదో ఆయన వివరిస్తూ ఎవరూ ఊహించని విధంగా తన జేబులోని 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును ప్రదర్శించారు.

కాంగ్రెస్ ఈవెంట్‌లో డీకే నినాదాలు.. సహనం కోల్పోయిన సీఎం

కాంగ్రెస్ ఈవెంట్‌లో డీకే నినాదాలు.. సహనం కోల్పోయిన సీఎం

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానే కేంద్రం తీసుకువచ్చిన 'వీబీ జీ రామ్ జీ' చట్టాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ మంగళవారంనాడు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో సిద్ధరామయ్య పాల్గొన్నారు.

రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని

రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని

రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి