• Home » National News

National News

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. ఎఫ్ఐఆర్ నమోదుకు యోగి ఆదేశం

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్‌పై కొందరు తప్పుడు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సమాజంలో ఎవరి ఆడపిల్లపైనా ఒకటేనని, వారిని ఇలాంటి నీచమైన ప్రజా చర్చల్లోకి లాగకూడదని అన్నారు.

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో నీటి వినియోగంపై ప్రారంభమైన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

మమతా బెనర్జీకి టీఎంసీ రెబల్ ఎంపీ కకోలి దస్తిదార్ తనయుడు లీగల్ నోటీసు

మమతా బెనర్జీకి టీఎంసీ రెబల్ ఎంపీ కకోలి దస్తిదార్ తనయుడు లీగల్ నోటీసు

తృణమూల్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ తిరుగుబాటు ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ తనయుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తాజాగా మమతాబెనర్జీ, పలువురు ఇతర నేతలకు లీగల్ నోటీసు పంపారు.

'హెల్తీ' పేర్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ఆ 8 బ్రాండ్లకు నోటీసులు

'హెల్తీ' పేర్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ఆ 8 బ్రాండ్లకు నోటీసులు

దేశంలో ఆహార ఉత్పత్తులపై తప్పుదారి పట్టించే ప్రకటనలు, బ్రాండ్ పేర్ల వినియోగంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా ఝుళిపించింది. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా అనుమానమున్న పలు ప్రముఖ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆ బ్రాండ్లు ఏవి? ఆ వివరాలేమిటో ఓసారి పరిశీలిస్తే...

ఉద్ధవ్ శివసేనలో ఫిరాయింపుల బెడద.. ఎంపీలతో అత్యవసర సమావేశం

ఉద్ధవ్ శివసేనలో ఫిరాయింపుల బెడద.. ఎంపీలతో అత్యవసర సమావేశం

రెబల్ ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో తాజాగా మహారాష్ట్రలోని ఉద్ధవ్ శివసేన లోనూ ఇదే తరహా పరిస్థితే కనిపిస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన పలువురు ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనా‌థ్ షిండేతో మంతనాలు సాగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

బయట నుంచి చూస్తే సంఘ్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భాగవత్

బయట నుంచి చూస్తే సంఘ్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్యయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని, అయితే అత్యంత అపార్థానికి గురవుతున్న సంస్థ కూడా ఇదేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.

మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..

మరోసారి నీట్ పేపర్ లీక్ అంటూ ప్రచారం.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ..

దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులను మరోసారి ఆందోళనకు గురిచేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను కేంద్రం ఖండించింది. నీట్ ప్రశ్నపత్రం మరోసారి లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగిపై చెప్పుతో రైతు దాడి

భూముల పరిహారంలో జాప్యం.. బీటీడీఏ ఉద్యోగిపై చెప్పుతో రైతు దాడి

ముంపునకు గురయ్యే భూములు, భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లించే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఒక రైతు ఆగ్రహంతో ఊగిపోయాడు. కర్ణాటకలోని బాకల్‌కోట్ టౌన్ డవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం ఉద్యోగిపై చెప్పుతో దాడి చేశాడు.

మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం

మోదీకి హగ్, పినరయికి దూరం.. రాహుల్‌ వైఖరిని నిలదీసిన సీపీఎం

నాలుగు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇటీవల 'ఇండియా' కూటమి సమావేశమై ఐక్యతారాగం ఆలపించినప్పటికీ కూటమిలో అభిప్రాయ భేదాలు ఇంకా తొలిగినట్టు కనిపించడం లేదు. కేరళలో లెఫ్ట్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి శనివారంనాడు బాహాటంగా ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి