Home » National News
అఫ్గానిస్థాన్లోని కాబూల్ ఆసుపత్రిపై మార్చి 16వ తేదీ రాత్రి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో మృతుల సంఖ్య 400కు చేరింది. ఇది అత్యంత అమానుష ఘటన అంటూ పాక్ దుశ్చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల పేరు చెప్పి అమెరికా ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోందని, ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోందని యోగేంద్ర యాదవ్ మండిపడ్డారు.
పశ్చిమబెంగాల్తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ ఎంపీ వరుణ్ గాంధీ తన భార్య, కుమార్తెతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారంనాడు కలుసుకున్నారు.
ఘజియాబాద్లో ఓ సెక్యూరిటీ గార్డు ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులు, జీతం విషయంలో విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగా బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
‘నిద్ర పో బిడ్డా..’ అంటూ ధార్మిక పలుకులు! నుదిటిపై అరచెయ్యి ఉంచి ‘అంతా సరిగానే ఉంది..’ అన్నట్టు మౌన భరోసా! యూపీలోని గజియాబాద్కు చెందిన యువకుడు హరీశ్రాణాకు తల్లిదండ్రులు చివరి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్న తీరు ఇది.
సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్లి టీ గానీ, టిఫిన్, భోజనం గానీ తింటే ఆ హోటల్ వాళ్లు బిల్లు ఇస్తారు. ఆ బిల్లుపై ఎంత అమౌంట్ వేశారు.. అందులో సీజీఎస్టీ ఎంత, ఎస్జీఎస్టీ ఎంత, సర్వీస్ ఛార్జీ ఎంత, ఇతర అనవసర బిల్లులు ఏమైనా వేశారా..
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి రాగానే కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పశ్చిమ బెంగాల్ అధికార యంత్రాంగంలో భారీగా మార్పులు చేసింది.
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న మరో ఎన్నికల ఘట్టానికి నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్......
Weather Updates: ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు భూమి పూజ చేశారు.