• Home » National News

National News

ఈవీ కారు చార్జింగ్‌ పాయింట్‌ పేలుడు

ఈవీ కారు చార్జింగ్‌ పాయింట్‌ పేలుడు

ఢిల్లీలో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం వేర్వేరు అగ్నిప్రమాదాలు చోటుచేసుకొని రెండు కుటుంబాలకు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు....

బలవంతపు పెళ్లి, వేధింపుల కారణంగానే విడాకులు.. ఖర్గే వ్యాఖ్యలకు దేవెగౌడ కౌంటర్

బలవంతపు పెళ్లి, వేధింపుల కారణంగానే విడాకులు.. ఖర్గే వ్యాఖ్యలకు దేవెగౌడ కౌంటర్

కాంగ్రెస్‌తో 2019లో జరిగిన వివాహం వేధింపుల కారణంగానే విడాకులతో ముగిసిందని మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు.

ఈడీ ఐప్యాక్ దాడుల్లో జోక్యం.. మమతా బెనర్జీని మందలించిన సుప్రీంకోర్టు

ఈడీ ఐప్యాక్ దాడుల్లో జోక్యం.. మమతా బెనర్జీని మందలించిన సుప్రీంకోర్టు

కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపిన సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇది హర్షించదగిన పరిణామం కాదని పేర్కొంది.

నితిన్ గడ్కరీని కలిసిన రాహుల్, ప్రియాంక గాంధీ

నితిన్ గడ్కరీని కలిసిన రాహుల్, ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బుధవారంనాడు పార్లమెంటు హౌస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన బస్ అండ్ ట్రక్ బాడీ బిల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర  వ్యాఖ్యలు

ప్రేమ మాతో, పెళ్లి మోదీతో.. రాజ్యసభలో ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు

రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యుల వీడ్కోలు సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు కాసేపు నవ్వులు పూయించారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను ఉద్దేశించి మాట్లాడుతూ, గత 54 ఏళ్లుగా ఆయన తనకు తెలుసునని, ఆయనతో కలిసి పనిచేశానని చెప్పారు.

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్

అస్సాంలో మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ భారతీయ జనతా పార్టీలో బుధవారంనాడు చేరారు.

తండ్రి ప్రాణాల మీదకు తెచ్చిన యువతి రీల్స్ పిచ్చి!

తండ్రి ప్రాణాల మీదకు తెచ్చిన యువతి రీల్స్ పిచ్చి!

బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ పెద్ద పార్శిల్‌ను కొరియర్‌ సర్వీస్‌ ఆఫీసుకు తీసుకెళ్లింది.

దీదీ వర్సెస్ సువేందు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల

దీదీ వర్సెస్ సువేందు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.

'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని

'బుక్ నౌ - పే లేటర్' విధానం అమలు చేస్తాం: కేంద్ర మంత్రి పెమ్మసాని

భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం కేంద్రం కొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్యారంటీడ్ నెక్ట్స్ డే డెలివరీ సేవల్ని కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.

కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.. రజనీకాంత్

కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.. రజనీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఈనెల 12న చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఆరోపణలను రజనీకాంత్ తోసిపుచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి