Home » National News
లోక్సభలో వరుసగా 12వ రోజూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. అయితే.. ఆందోళనల మధ్యే కేంద్రం రెండు బిల్లులను ఆమోదించింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5, 6వ తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది.
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇవాళ (సోమవారం) ఉదయం జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. పాఠశాలకు ముసుగు ధరించి వచ్చిన ఓ దుండగుడు.. ఉపాధ్యాయురాలిని ఏకంగా 27 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వాహనాల మార్పు వివాదం కొత్త మలుపు తిరిగింది. ఖరీదైన ఇన్నోవా క్రిస్టా కార్లను కొనుగోలు చేయాలని బీఎంసీ అధికారులు చేసిన ప్రతిపాదనపై రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వ్యంగ్యంగా స్పందించింది.
బిహార్లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (PK) సంచలన విజయం సాధించారు. గత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరేశారు.
అస్సాంలోని హైలాకండి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యంత ఘోరమైన స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
‘ఆధార్’ భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్న మోసాలివి! ‘అత్యంత కట్టుదిట్టం, పటిష్ఠం’ అని భావిస్తున్న యూఐడీఏఐ డేటాకే తూట్లు పొడుస్తున్న వైనమిది! అన్నింటికీ ‘ఆధార్’ను ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో... ఆ ఆధార్నే గోల్మాల్ చేస్తూ ఆస్తులు కొట్టేస్తున్న బడా మోసాలు బయటపడ్డాయి.