• Home » National News

National News

పీఎంకే రామదాస్‌తో శశికళ పార్టీ పొత్తు

పీఎంకే రామదాస్‌తో శశికళ పార్టీ పొత్తు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. ఎన్నికల వేళ 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీని స్థాపించిన వీకే శశికళ తాజాగా ఎస్.రామదాస్ సారథ్యంలోని పాట్టాలి మక్కల్ కట్చితో పొత్తు పెట్టుకున్నారు.

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు

పుదుచ్చేరిలో ఎన్డీయే సీట్ల షేరింగ్ ఖరారు.. ఏఐఎన్‌ఆర్‌సీకి 16, బీజేపీకి 10 సీట్లు

పుదుచ్చేరిలోని ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీయేలో సీట్ల పంపకాలు ఖరారయ్యారు. ఆ ప్రకారం ఏఐఎన్ఆర్‌సీ 16 సీట్లలో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షమైన బీజేపీ 10 సీట్లలో పోటీ చేయనుంది.

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

టీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు

చంపేస్తామంటూ కేంద్ర మంత్రికి బెదిరింపులు

కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌదరికి శుక్రవారంనాడు గుర్తుతెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీజేపీతోనే పొత్తు.. ఊహాగానాలకు తెరదించిన పుదుచ్చేరి సీఎం

బీజేపీతోనే పొత్తు.. ఊహాగానాలకు తెరదించిన పుదుచ్చేరి సీఎం

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తూత్కుకుడిలోని తిరుచెందూరు ఆలయాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి శుక్రవారంనాడు సందర్శించారు. బీజేపీతోనే ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని, నామినేషన్ తేదీ కంటే ముందే సీట్ల పంపకాలు ఖరారు అవుతాయని ఈ సందర్భంగా చెప్పారు.

ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: కేంద్రం

ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: కేంద్రం

ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఎల్పీజీ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్‌ మార్కెటింగ్‌‌ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.

అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు

అయోధ్య రామ యంత్ర ప్రతిష్ఠలో పాల్గొన్న రాష్ట్రపతి.. బాలరామునికి పూజలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయాన్ని గురువారం నాడు దర్శించారు. బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ కాంప్లెక్స్‌లో 'రామ యంత్ర' ప్రతిష్ఠలో పాల్గొన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. జలుక్‌బారీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీ చేస్తున్నారు.

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి