Home » National News
కేంద్రంలో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) లేదా సమాన హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారుల ఎంప్యానెల్మెంట్కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.
కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది దేశంలో అనావృష్టి పరిస్థితులకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను కింగ్ నే అవుతా... కింగ్ మేకర్ని కాదు. ఎన్నికల్లో మా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. రాష్ట్రాన్ని పాలిస్తుంది’ అని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత...
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారం విషయం తనకు తెలియదని ఎన్సీపీ(ఎప్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ సతీమణి సునేత్ర(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
చనిపోయిన ఆరేళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ పేరు.. తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
తమిళగ వెట్రి కళగంతో బీజేపీ పొత్తు అవకాశాలు, రాజకీయాల్లో విజయ్ ప్రభావం ఏమేరకు ఉండనుందనే అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సునేత్ర పవార్కు ఎక్సైజ్ శాఖ, క్రీడలు-యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి శాఖలను దేవేంద్ర ఫడ్నవిస్ 'మహాయుతి' ప్రభుత్వం కేటాయించింది..
అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులన్నీ ఏప్రిల్ 30వ తేదీతో పూర్తికానున్నట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 19న అయోధ్యలో పర్యటించనున్నారని చెప్పారు.