Home » National News
సినీ నటి త్రిషా కృష్ణన్పై చేసిన వ్యాఖ్యల వివాదంలో పోలీసులు అరెస్టయి, విడుదలైన.. డీఎంకే సీనియర్ నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన సమయంలో తానేమాత్రం భయపడలేదన్న ఆయన.. అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.
నాన్డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్పై మహారాష్ట్ర నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు లభించే పనీర్ విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను తాత్కాలికంగా తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆదేశించింది. ఈ మేరకు మూడు రోజుల గడువు నిర్దేశించింది.
బెంగాల్లో టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరి తీరు ఆసక్తికరంగా మారింది. వీరిలో ముగ్గురు ఎంపీలు ఎన్డీఏ సమావేశానికి గైర్హాజయ్యారు. అదే సమయంలో సీఎం సువేందు అధికారి ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
మహారాష్ట్ర ఠాణే జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఓ బాలుడికి ఇంజెక్షన్ ఇచ్చే క్రమంలో సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. అయినప్పటికీ ఆ చిన్నారిని అలాగే ఇంటికి పంపారా వైద్యులు.
బిహార్లో విద్యార్థులు మరోసారి నిరసనలకు దిగారు. గత నెలలో అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ను 'గంగీ గుడియా' అని కాంగ్రెస్ అభివర్ణించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
అస్సాంలోని సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ ఏఎస్ఐ ఇద్దరు సహచర సిబ్బందిని కాల్చి చంపారు. అపై తానూ బలవన్మరణానికి పాల్పడ్డారు.