• Home » National News

National News

ద్రవ్యోల్బణం పెరగొచ్చు. మోదీ సర్కార్‌కు దిశానిర్దేశం లేదని రాహుల్ విమర్శ

ద్రవ్యోల్బణం పెరగొచ్చు. మోదీ సర్కార్‌కు దిశానిర్దేశం లేదని రాహుల్ విమర్శ

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. రూపాయి విలువ పతనం, ఇంధనం ధరలు పెరగడం రాబోయే ద్రవ్యోల్బణ సునామీకి సంకేతాలని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.

100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్

100 సీట్లలో కాంగ్రెస్ పోటీ.. హిమంత ప్రభుత్వానికి ఉద్వాసన తప్పుదు: గౌరవ్ గొగోయ్

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్.. రాహుల్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శ

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని ఆక్షేపించారు.

కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20శాతం పెంపు

కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ సరఫరా 20శాతం పెంపు

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు.

ట్రక్కు ఢీకొని గో సంరక్షుడు ఫర్సా వాలే బాబా మృతి.. మథురలో ఉద్రిక్తత

ట్రక్కు ఢీకొని గో సంరక్షుడు ఫర్సా వాలే బాబా మృతి.. మథురలో ఉద్రిక్తత

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శనివారంనాడు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. గో సంరక్షకుడు చంద్రశేఖర్ మృతిని ఖండిస్తూ స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గోవుల స్మగ్లింగ్‌ను అనుమానించి ఒక ట్రక్కును వెంబడిస్తుండగా అది ఆయన బైకును ఢీకొట్టిందని స్థానికులు ఆరోపించారు.

ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం

ప్రజల ఓటింగ్ హక్కులు లాక్కోనివ్వం..చివరి వరకూ పోరాడుతాం

ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR)పై తాము సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని, ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కునేందుకు ప్రధానమంత్రి మోదీ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...

పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...

కుటుంబ బాధ్యతలు, భార్యాభర్తల సంబంధాలపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి పనుల్లో భర్తకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుందని తెలిపింది.

హైదరాబాద్‌లోనూ.. హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు 50శాతం

హైదరాబాద్‌లోనూ.. హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు 50శాతం

హైదరాబాద్‌ మహా నగరం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు మూల వేతనంలో 40 శాతంగా ఉన్న హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ ...

జొమాటో డెలివరీ ఫీజు రూ.2.40 మేర పెంపు

జొమాటో డెలివరీ ఫీజు రూ.2.40 మేర పెంపు

ఆహారాన్ని కావాల్సిన చోటికి అందించే జొమాటో సంస్థ డెలివరీ ఫీజును రూ.2.40 మేర పెంచింది. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.

హైకోర్టుల్లో ఏఎస్‌జీ పోస్టులు భర్తీ చేయండి

హైకోర్టుల్లో ఏఎస్‌జీ పోస్టులు భర్తీ చేయండి

దేశంలో ఉన్న వివిధ హైకోర్టుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)ల కొరత తీవ్రంగా ఉందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి