• Home » National News

National News

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌‌పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలను కేంద్ర వెల్లడించాలని డిమాండ్ చేశారు.

అజిత్‌ పవార్‌ అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు.. ఏడుగురి అరెస్ట్‌

అజిత్‌ పవార్‌ అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు.. ఏడుగురి అరెస్ట్‌

గత నెల 29న బారామతిలో విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చేతివాటం చూపించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ

వ్యవసాయ రంగం, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసే అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభలో మంగళవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రేడ్ డీల్ వివరాలు వెల్లడించాలని నినాదాలు చేశారు. దీంతో సుమోటో ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమేనని నడ్డా సమాధానం ఇచ్చారు.

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

ఎట్టకేలకు మణిపుర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సోమవారం కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సిద్ధమైంది.

రైల్వే బడ్జెట్‌లో..  రాష్ట్రానికి 10134 కోట్లు

రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు

కేవలం రూ.886 కోట్లే కేటాయించగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అందుకు 11 రెట్లు ఎక్కువగా కేటాయించామన్నారు. సోమవారం ఢిల్లీలోని రైల్వేభవన్‌లో వైష్ణవ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్

రాహుల్‌కు ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు.. శశిథరూర్

నరవణే రాసిన పుస్తకం ప్రచురితం కాలేదని ప్రభుత్వం అభ్యంతరం చెప్పడానికి బదులుగా రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

మణిపూర్ సీఎం ఎన్నిక ప్రక్రియ షురూ.. కేంద్ర పరిశీలకుడిగా తరుణ్ చుగ్

మణిపూర్ సీఎం ఎన్నిక ప్రక్రియ షురూ.. కేంద్ర పరిశీలకుడిగా తరుణ్ చుగ్

మణిపూర్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఆ రాష్ట్రానికి కేంద్ర పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను నియమించింది.

అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్

అవి నా మాటలు కావు, మాజీ ఆర్మీ చీఫ్ చెప్పినవే.. రాహుల్

భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొరబడుతోందనే మాటలు తాను చెప్పినవి కావని, స్వయంగా ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసినవేనని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు.

సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్

సీజే రాయ్ కేసు.. వెలుగులోకి 9 పేజీల సూసైడ్ నోట్

సూసైడ్‌కు ముందు సీజే రాయ్ రాసిన తొమ్మిది పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం

ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. రాజ్‌నాథ్, అమిత్‌షా అభ్యంతరం

విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి