• Home » National News

National News

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి

చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి

పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణలు, ఫిరాయింపులు పర్యంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ బాంబు పేల్చారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ త్వరలో చీలిపోనుందని చెప్పారు.

పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేయండి.. రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన వార్నింగ్

పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేయండి.. రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన వార్నింగ్

శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర గూఢచారుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారత సైన్యం కదలికలపై నిఘా, ఓటీపీ-సిమ్ రాకెట్, సున్నిత సమాచారం పాక్‌కు చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారు అమాయక ప్రజలను మోసంచేసి కోట్ల రూపాయలు కాజేసే పరాన్నజీవులని పేర్కొంది. ఇలాంటి వారిపై మరింత కఠినతర చట్టాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..

ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..

ఈపీఎఫ్‌ చందాదారులకు శుభవార్త. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని ఈ నెలలోనే జమ చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌‌లో ఘోర ప్రమాదం.. బొలెరో లోయలో పడి దారుణం..

హిమాచల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఛత్రుండ్ వద్ద మస్రుండ్-చంబా రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రితబ్రత బెనర్జీకి వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

తమిళనాడులో డీఎంకే మిత్రపక్షమైన ఎండీఎంకే.. టీవీకేతో జట్టుకట్టనుందనే చర్చ జోరందుకుంది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో సహా ఆయన తనయుడు దురై వైకో ఇటీవల సీఎం విజయ్‌తో వరుస సమావేశాలు నిర్వహించడమే ఈ సంకేతాలకు కారణంగా నిలుస్తోంది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి