• Home » National News

National News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఉద్యోగితో ఫిట్‌నెస్ బెట్.. రూ.2.5 లక్షలు పోగొట్టుకున్న జెరోదా చీఫ్..

ఉద్యోగితో ఫిట్‌నెస్ బెట్.. రూ.2.5 లక్షలు పోగొట్టుకున్న జెరోదా చీఫ్..

జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగితో పందెం కాసి రూ.2.5 లక్షలు కోల్పోయానని తెలిపారు.

రాజ్యసభకు మరోసారి ఎన్నికైన పరిమళ్ నత్వానీ

రాజ్యసభకు మరోసారి ఎన్నికైన పరిమళ్ నత్వానీ

జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు నేడు (గురువారం) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఎన్డీయే (NDA) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ కైవసం చేసుకోగా.. మరో స్థానాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ దక్కించుకున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్రం స్పందన ఏంటంటే..

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్రం స్పందన ఏంటంటే..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

బిహార్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

బిహార్‌లో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

బిహార్ రాష్ట్రం బెగుసరాయ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె మర్మాంగంలో పలు రకాల వస్తువులు పెట్టి వికృతంగా ప్రవర్తించారు.

జడ్జీలు ప్రేక్షకులు కాదు.. న్యాయం జరిగేలా మార్గనిర్దేశం చేయాలి: మద్రాస్ హైకోర్టు

జడ్జీలు ప్రేక్షకులు కాదు.. న్యాయం జరిగేలా మార్గనిర్దేశం చేయాలి: మద్రాస్ హైకోర్టు

కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది.

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు..

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితులను కస్టడీలో కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. ఓం బిర్లాకు ఉద్ధవ్ శివసేన లేఖ

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. ఓం బిర్లాకు ఉద్ధవ్ శివసేన లేఖ

పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.

సాయం కాదు..భాగస్వామ్యం కావాలి

సాయం కాదు..భాగస్వామ్యం కావాలి

ప్రపంచం ప్రస్తుతమున్న దాత, గ్రహీత విధానం నుంచి పరస్పర ఐక్యత, సమానత్వంతో కూడిన భాగస్వామ్యాల దిశగా మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి

బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి చాలా కాలం ముందు నుంచే జనంతో ఆయన మమేకమయ్యారు. పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్‌లో మార్పునకు 2026లో పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి అఖండ విజయం సాధించిన పెట్టిన 'అన్‌సంగ్ హీరో'లలో ఒకరుగా నిలిచారు. ఆయనే మిథున్ దా... అలియాస్ మిథున్ చక్రవర్తి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి