• Home » National News

National News

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం.. వాయుసేన ఉద్యోగి అరెస్ట్‌

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై భారత వాయుసేనలో ఓ ఉద్యోగిని రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడికి పాక్‌ హ్యాండ్లర్లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

రాజకీయ పార్టీలకు ఈసీఐ ఉచిత ప్రసార సమయం.. డిజిటల్ వోచర్ల కేటాయింపు

రాజకీయ పార్టీలకు ఈసీఐ ఉచిత ప్రసార సమయం.. డిజిటల్ వోచర్ల కేటాయింపు

అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

ఘోర ప్రమాదం.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా నలుగురి మృతి..

ఘోర ప్రమాదం.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా నలుగురి మృతి..

బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

ఎల్‌పీజీతో ‘మంగళూరు’కు భారీ నౌక

ఎల్‌పీజీతో ‘మంగళూరు’కు భారీ నౌక

కర్ణాటకలోని మంగళూరు ఓడరేవుకు అమెరికా నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌తో కూడిన భారీ షిప్‌ చేరుకుంది. ఈ షిప్‌ 229 మీటర్ల పొడవు, 37.24 మీటర్ల వెడల్పు ఉంది. సింగపూర్‌ జెండా కలిగిన పైక్సిస్‌ పయనీర్‌ పేరు ఉన్న..

రన్యారావ్‌కు ఉగాండా ఏజెంట్‌ ఝలక్‌!

రన్యారావ్‌కు ఉగాండా ఏజెంట్‌ ఝలక్‌!

కన్నడ నటి రన్యారావ్‌ బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడకముందే ఉగాండా ఏజెంట్‌ చేతిలో రూ.2 కోట్ల మేర మోసపోయినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది

ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టుకు12 లేన్ల కొత్త హైవే ఇవ్వండి

ఫ్యూచర్‌సిటీ నుంచి బందరు పోర్టుకు12 లేన్ల కొత్త హైవే ఇవ్వండి

తెలంగాణలోని భారత్‌ ఫ్యూచర్‌సిటీ నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకూ ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య లేఖల పరంపర నడుస్తోంది.

కాశీ యాత్రకని బయలుదేరిఅనంతలోకాలకు

కాశీ యాత్రకని బయలుదేరిఅనంతలోకాలకు

కాశీయాత్రకని బయలుదేరిన బృందం రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా 13మంది గాయపడ్డారు.

‘అమృత్‌ భారత్‌’ రైళ్లకు బ్రహ్మరథం..!

‘అమృత్‌ భారత్‌’ రైళ్లకు బ్రహ్మరథం..!

అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం తక్కువ చార్జీతో వందేభారత్‌ తరహా సౌకర్యాలను చేరువ చేసే లక్ష్యంతో...

జైళ్ల సామర్థ్యం ఎంత? ఖైదీలు ఎంత మంది?

జైళ్ల సామర్థ్యం ఎంత? ఖైదీలు ఎంత మంది?

దేశవ్యాప్తంగా కిక్కిరిసిన జైళ్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్ల సామర్థ్యం ఎంత?, ఖైదీలు ఎంతమంది ఉన్నారు?

అస్సాం పోలీస్ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్ల దాడి.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

అస్సాం పోలీస్ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్ల దాడి.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

అస్సాంలోని తిన్సుకియా జిల్లాలోని అస్సాం పోలీసు కమాండో క్యాంప్‌పై ఆదివారం తెల్లవారు జామున మిలిటెంట్ దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జగున్ ఏరియాలో జరిగిన ఈదాడికి తామే బాధ్యులమని నిషేధిత యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి