Home » National News
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు.
కాంగ్రెస్ సభ్యులందరూ ఆగస్టు 10, 11, 12 తేదీల్లో పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. ఆయా రోజుల్లో కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎంపీలతో శుక్రవారం నిర్వహించిన అల్పాహారం కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుగుబాటు ఎంపీలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి.
భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
జెన్-జీ యువత దేశ వ్యతిరేకులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమర్థనీయమైనవేనని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. కేదార్ లోయలోని టిమ్లీ-బడ్మా రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.