• Home » National News

National News

Nitish Kumar: జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

Nitish Kumar: జేడీయూ శాసనసభా పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలుసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. ఎన్డీయే నేతల మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్‌కు అందజేస్తారు.

Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ సోదరుడిని బహిష్కరించిన అమెరికా... ఇండియాకు రప్పించే ప్రయత్నాలు

Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ సోదరుడిని బహిష్కరించిన అమెరికా... ఇండియాకు రప్పించే ప్రయత్నాలు

ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన అన్మోల్‌ను గత ఫిబ్రవరిలో అమెరికాలో యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది.

SIR: ఓటర్ల జాబితాలో అవకతవకలపై సవాలు చేయండి.. రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం

SIR: ఓటర్ల జాబితాలో అవకతవకలపై సవాలు చేయండి.. రాష్ట్రాల నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం

బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్‌ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.

Manda Krishna: రాష్ట్రపతిని కలవనున్న మందకృష్ణ.. ఎందుకంటే

Manda Krishna: రాష్ట్రపతిని కలవనున్న మందకృష్ణ.. ఎందుకంటే

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశామని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతిని కలుస్తామన్నారు.

 Prashant Kishor: ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం

Prashant Kishor: ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Delhi Blast: ముంబై చేరిన ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు.. ముగ్గురు అనుమానితుల అరెస్టు

Delhi Blast: ముంబై చేరిన ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తు.. ముగ్గురు అనుమానితుల అరెస్టు

ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.

Delhi Blast: ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సమాచారం.. కోడ్‌వర్డ్‌లుగా బిర్యానీ, దావత్

Delhi Blast: ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సమాచారం.. కోడ్‌వర్డ్‌లుగా బిర్యానీ, దావత్

వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ప్రమేయమున్న నలుగురు డాక్టర్లు ముజామిల్ షకీల్, ఉమర్ ఉన్ నబి, సహీనా సయీద్, అదీల్ హమ్ రాడార్‌లు వంట పేరుతో బాంబులు, దాడుల గురించి సంభాషించుకున్నారు.

Amit Shah On Delhi Blast: పాతాళంలో దాక్కున్నా వేటాడతాం.. ఢిల్లీ పేలుడు ముష్కరులకు అమిత్‌షా వార్నింగ్

Amit Shah On Delhi Blast: పాతాళంలో దాక్కున్నా వేటాడతాం.. ఢిల్లీ పేలుడు ముష్కరులకు అమిత్‌షా వార్నింగ్

ఫరీదాబాద్‌లోని సోమవారంనాడు జరిగిన నార్తర్న్ జోన్ కౌన్సిల్ (NZC) 32వ సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకలం

చెన్నైలో ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు కలకలం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు స్టార్ హీరో అజిత్ కుమార్, నటులు అరవింద్ స్వామి, ఖుష్బూల నివాసాలకు ఆదివారం రాత్రి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు

Sheikh Hasina: నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. షేక్ హసీనా మరణశిక్షపై భారత్

Sheikh Hasina: నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. షేక్ హసీనా మరణశిక్షపై భారత్

ఐసీటీ ఇచ్చిన తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి