• Home » National News

National News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

రాహుల్ ప్రచారం చేసినా.. అంత స్పందన ఎందుకు రాలేదు?: థరూర్

రాహుల్ ప్రచారం చేసినా.. అంత స్పందన ఎందుకు రాలేదు?: థరూర్

విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు ప్రజల స్పందనను అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు.

ఆ మూడు రోజులు ఉభయ సభలకు హాజరుకావాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ..

ఆ మూడు రోజులు ఉభయ సభలకు హాజరుకావాల్సిందే.. కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ..

కాంగ్రెస్ సభ్యులందరూ ఆగస్టు 10, 11, 12 తేదీల్లో పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. ఆయా రోజుల్లో కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉండటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

చెన్నై నటి హత్య కేసు.. 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టిన పోలీసులు

2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎన్‌డీఏ ఎంపీలతో శుక్రవారం నిర్వహించిన అల్పాహారం కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరుగుబాటు ఎంపీలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ప్రధాని విదేశీ పర్యటనలు.. ఖర్చు చేసిన ఒక్కో రూపాయికి రూ.66 వేల పెట్టుబడులు..

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను తాజాగా విదేశాంగ శాఖ వెల్లడించింది. 2021 నుంచి 2025 డిసెంబర్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం రూ.482.92 కోట్లు ఖర్చు అయ్యాయి.

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం..

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం..

భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్..

జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్..

జెన్-జీ యువత దేశ వ్యతిరేకులు కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమర్థనీయమైనవేనని పేర్కొన్నారు.

విరిగిపడిన భారీ కొండచరియలు.. రుద్రప్రయాగ్‌లో 80 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..

విరిగిపడిన భారీ కొండచరియలు.. రుద్రప్రయాగ్‌లో 80 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. కేదార్ లోయలోని టిమ్లీ-బడ్మా రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి