Home » National News
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది.
పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.
ఎన్టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
చిన్నచిన్న విషయాలకే చాలా మంది సహనం కోల్పోతుంటారు. ప్రతి దానికీ ఇతరులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.
ఒకప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం 2 మార్కుల తేడాతో అర్హత సాధించలేక నిరాశకు గురైన విద్యార్థి, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.
కొంతకాలంగా మూసుకుపోయిన హోర్ముజ్ జలసంధి నుంచి ఎట్టకేలకు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ఆ జలసంధి దాటి భారత్కు ....
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది.
వైద్యపరంగా సరైన ఆధారాలు లేవని, చికిత్సలో ప్రత్యేక ప్రయోజనం లేదని నిపుణుల కమిటీ నిర్ధారించిన 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీపై కేంద్రం నిషేధం విధించింది.