• Home » National News

National News

బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. 3 నెలల్లో రూ.10 వేల కోట్ల ఆదాయం..

బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. 3 నెలల్లో రూ.10 వేల కోట్ల ఆదాయం..

బంగారం దిగుమతులపై సుంకాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది.

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉధృతం.. నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్..

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉధృతం.. నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్..

జార్ఖండ్‌లోని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీక్‌లపై చర్యలు తీసుకోవాలంటూ జేపీఎస్‍సీ, జేఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు, విద్యార్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించి లాఠీఛార్జ్ చేశారు.

ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

విపక్షాల ఆందోళనల నడుమ ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది.

నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన

నకిలీ లింక్‌లతో జాగ్రత్త.. చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) చందాదారులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లు, మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

విద్యార్థుల కోసమే రాజీనామా చేసా..

విద్యార్థుల కోసమే రాజీనామా చేసా..

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. విద్యార్థుల కోసమే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.

అమ్మాయిలు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ వ్యాఖ్యలు.. అదుపులోకి కేరళ నేత

అమ్మాయిలు అత్యాచారాన్ని ఆస్వాదిస్తారంటూ వ్యాఖ్యలు.. అదుపులోకి కేరళ నేత

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్‌దాస్‌ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

మమతా బెనర్జీ కారుపై దాడి.. రాళ్లు, ఇటుకలు విసిరిన దుండగులు..

మమతా బెనర్జీ కారుపై దాడి.. రాళ్లు, ఇటుకలు విసిరిన దుండగులు..

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లా హాలిసహర్‌లో ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆమెపై దాడి జరిగింది.

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి..

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై కారు, లారీని ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి