• Home » National News

National News

మార్పు దిశగా 'మహా' రాజకీయాలు.. బీజేపీ, శివసేనలపై ప్రభావమెంత?

మార్పు దిశగా 'మహా' రాజకీయాలు.. బీజేపీ, శివసేనలపై ప్రభావమెంత?

మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది.

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

రీ-నీట్: బురఖా, కలవ దారాల వివాదం.. చివరకు?

పటిష్ఠ భద్రతా చర్యల నడుమ ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్‌ ప్రారంభ సమయంలో పలుచోట్ల స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. హిజాబ్‌లు, కలవ దారాలతో పాటు ఓ అభ్యర్థి పాత అడ్మిట్ కార్డుతో వేరొక పరీక్ష కేంద్రానికి రావడం మున్నగునవి ఇందులో ఉన్నాయి.

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

ఎన్‌టీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రీ-నీట్ నేడు ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రధాని మోదీ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

బైక్ పార్కింగ్ వివాదం.. కత్తితో దాడి చేసి మహిళ హత్య..

బైక్ పార్కింగ్ వివాదం.. కత్తితో దాడి చేసి మహిళ హత్య..

చిన్నచిన్న విషయాలకే చాలా మంది సహనం కోల్పోతుంటారు. ప్రతి దానికీ ఇతరులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణాలు తీసేందుకూ వెనకాడరు. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

మా అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు మీకు లేదు.. పాకిస్థాన్‌ అధ్యక్షుడికి భారత్ కౌంటర్..

మా అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు మీకు లేదు.. పాకిస్థాన్‌ అధ్యక్షుడికి భారత్ కౌంటర్..

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.

రెండు మార్కులతో జేఈఈ కోల్పోయాడు.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు..

రెండు మార్కులతో జేఈఈ కోల్పోయాడు.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు..

ఒకప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం 2 మార్కుల తేడాతో అర్హత సాధించలేక నిరాశకు గురైన విద్యార్థి, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

భారత్‌ వైపు 40 ఇంధన నౌకలు

భారత్‌ వైపు 40 ఇంధన నౌకలు

కొంతకాలంగా మూసుకుపోయిన హోర్ముజ్‌ జలసంధి నుంచి ఎట్టకేలకు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ఆ జలసంధి దాటి భారత్‌కు ....

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..

జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..

జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది.

కేంద్రం కీలక నిర్ణయం.. 16 డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం..

కేంద్రం కీలక నిర్ణయం.. 16 డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం..

వైద్యపరంగా సరైన ఆధారాలు లేవని, చికిత్సలో ప్రత్యేక ప్రయోజనం లేదని నిపుణుల కమిటీ నిర్ధారించిన 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీపై కేంద్రం నిషేధం విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి