• Home » Narendra Modi

Narendra Modi

భారత అథ్లెటిక్స్‌కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్‌'లో ప్రధాని ప్రశంసలు

భారత అథ్లెటిక్స్‌కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్‌'లో ప్రధాని ప్రశంసలు

భారత క్రీడాకారులు ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్‌లో ఆయన దేశ విదేశాల్లోని భారతీయులనుద్దేశించి మాట్లాడారు.

వీర్ సావర్కర్ జయంతి.. ఆయన ధైర్యం, దేశభక్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం:  ప్రధాని

వీర్ సావర్కర్ జయంతి.. ఆయన ధైర్యం, దేశభక్తి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం: ప్రధాని

స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. సావర్కర్ పోరాట జీవితం రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని పేర్కొన్నారు.

12 ఏళ్ల మోదీ పాలన.. దేశవ్యాప్తంగా ఉత్సవాలకు BJP భారీ ప్లాన్

12 ఏళ్ల మోదీ పాలన.. దేశవ్యాప్తంగా ఉత్సవాలకు BJP భారీ ప్లాన్

కేంద్రంలో ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వచ్చే నెలతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. బీజేపీ, కేంద్రం పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి.

కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..

కుటుంబంతో ప్రధాని మోదీని కలిసిన కేంద్ర మంత్రి.. ఎక్స్ వేదికగా భావోద్వేగం..

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం కుటుంబంతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తల్లి ప్రధాన మంత్రికి మొక్కను బహుకరించారు.

19వ రోజ్‌గార్ మేళా.. మోదీ చేతుల మీదుగా 51వేల మందికి నియామక పత్రాలు

19వ రోజ్‌గార్ మేళా.. మోదీ చేతుల మీదుగా 51వేల మందికి నియామక పత్రాలు

దేశవ్యాప్తంగా మరో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్రం. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 19వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో సంబంధిత నియామకాలు అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

భారత్‌కు త్వరలో రష్యా, చైనా దేశాధినేతలు! ఎందుకంటే..

భారత్‌కు త్వరలో రష్యా, చైనా దేశాధినేతలు! ఎందుకంటే..

భారత్‌లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా, చైనా దేశాధినేతలు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్ రానున్నట్టు ఇప్పటికే రష్యా ధ్రువీకరించింది.

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో

ఇటలీ ప్రధానికి మోదీ గిఫ్ట్.. చూసి తీరాల్సిన వీడియో

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి భారత ప్రధాని మోదీ ఇచ్చిన మెలోడీ టాఫీ గిఫ్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

నార్వే మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు

పత్రికా స్వేచ్ఛపై తన ప్రశ్నలకు ప్రధాని మోదీ జవాబు చెప్పలేదంటూ సోషల్ మీడియాలో కలకలం రేపిన నార్వే మహిళా జర్నలిస్టు హెలె లెంగ్‌ స్వెండ్సన్ సోషల్ మీడియా అకౌంట్స్‌పై వేటు పడింది.

ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ

ఆ వార్తలో నిజమే లేదు.. ఎక్స్ వేదికగా ఖండించిన ప్రధాని మోదీ

విదేశీ యానంపై భారత్ తాత్కాలిక పన్ను విధించనుందంటూ వచ్చిన వార్తలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. ఆ వార్తలో నిజమే లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి