• Home » Narendra Modi

Narendra Modi

రేపటి నుంచి ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రేపటి నుంచి ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026' ప్రారంభించనున్నారు. ఏఐని అందరికీ చేరువ చేయడం, బాధ్యతాయుతమైన సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్‌‌కు బాటలు వేయనున్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించింది. పార్టీ ఛైర్మన్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఆహ్వానించింది.

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.

అర్జున్ టెండూల్కర్ వివాహం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

అర్జున్ టెండూల్కర్ వివాహం.. ప్రధాని మోదీకి ఆహ్వానం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచిన్ తన కుటుంబంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. అర్జున్ టెండూల్కర్- సానియా చందోక్ వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

పరీక్షాపే చర్చా.. స్పెషల్ ఎపిసోడ్ తప్పక చూడాలన్న మోదీ

పరీక్షాపే చర్చా.. స్పెషల్ ఎపిసోడ్ తప్పక చూడాలన్న మోదీ

ప్రధాని అధికారిక నివాసంలో దేశంలోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీ నుంచి ఎంపికైన ఎగ్జామ్ వారియర్స్‌.. మోదీతో ముచ్చటించారు. సుమారు 4.50 కోట్ల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించారు.

గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ

గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ

విపక్షాల నిరసన నడుమ ప్రధాని మోదీ రాజ్య సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల కారణంగా దేశం 6వ స్థానం నుంచి 2014 నాటికి 11వ స్థానానికి పడిపోయిందని అన్నారు.

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన నివాళి

నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్ముడు ఎల్లప్పుడూ స్వదేశీని నొక్కిచెప్పారని మోదీ చెప్పారు.

చారిత్రక ఘట్టం.. భారత్-ఈయూ ఒప్పందంలో కీలక అంశాలివే..

చారిత్రక ఘట్టం.. భారత్-ఈయూ ఒప్పందంలో కీలక అంశాలివే..

ఢిల్లీ వేదికగా ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత్ - యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ రిపబ్లిక్ డే సందేశాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ రిపబ్లిక్ డే సందేశాలు

భారత 77వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.

77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ పది ప్రత్యేకతలు

77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ పది ప్రత్యేకతలు

ఈరోజు భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర ఘనంగా జరుపుకుంటోంది. 'వందే మాతరం' రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని వారసత్వాన్ని ఘనంగా స్మరించుకోవడంతోపాటు, పరేడ్ లోని పది ప్రత్యేకతలేంటో చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి