Home » Narendra Modi
పోలవరం భారతదేశానికే తలమానికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. మంగళవారం కొయ్యలగూడెంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు...
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎటుచూసినా ఎలక్షన్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచేశాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్నదే టార్గెట్గా కమలనాథులు పావులు కదుపుతున్నారు...
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
'డీప్ ఫేక్' వీడియోలపై విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా నకిలీ వీడియోలను విపక్షాలు సర్క్యులేట్ చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా లేకనే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని విపక్షాలు వ్యాప్తి చేస్తున్నాయని అన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా.. మరికొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్లంతా వివిధ మార్గాల్లో ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్తుంటారు. ఓ వరుడు కూడా మోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటి చెప్పాలని...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) డీప్ ఫేక్ వీడియో (Deep fake Video) కేసులో భాగంగా సీఎం రేవంత్కు సమన్లు జారీ అయ్యాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. పిటిషన్ ఏమాత్రం విచారణకు అర్హమైనది కాదంటూ తీర్పునిచ్చింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యువరాజు (రాహుల్) దేశాన్నేలిన రాజులు, మహారాజులను అగౌరపరుస్తూ, నవాబులు, నిజాంలు, బాద్షాలపై అకృత్యాలపై మాత్రం నోరు మెదపరని విమర్శించారు.
రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో దశ చాలా బాగుందని, ఈసారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిందని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.