• Home » Narendra Modi

Narendra Modi

అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి

అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ కఠినమైన నాయకుడు.. ప్రధానిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. జీ7 వేదికగా జరిగిన భేటీలో మోదీని కఠినమైన నాయకుడని అభివర్ణిస్తూనే.. భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.

జీ7 సదస్సు.. ముగ్గురు భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ..

జీ7 సదస్సు.. ముగ్గురు భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ..

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 (G7) సదస్సులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయ నావికుల మృతి గురించి ప్రస్తావించారు.

ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ

ప్రపంచానికి పరిష్కారాల కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ

ప్రపంచానికి పరిష్కారాలు అందించే శక్తిగా భారత్ ఎదుగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశంలో కొనసాగుతున్న స్టార్టప్ విప్లవం, యువత ఆవిష్కరణలే ఈ మార్పునకు ప్రధాన కారణమన్నారు.

వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

వారం రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..

వారం రోజుల విదేశీ పర్యటన నిమిత్తం శనివారం బయల్దేరారు ప్రధాని మోదీ. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ అగ్ర నాయకులతో భేటీ కావడం సహా పలువురు వ్యాపార ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. ఆ తర్వాత జూన్ 16, 17న ఫ్రాన్స్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి: రాంచందర్ రావు

ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి: రాంచందర్ రావు

రక్షణ రంగంలో డీఆర్‌డీవో సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ వరుసగా 3 కీలక క్షిపణి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని పీఎంకు కర్ణాటక సీఎం లేఖ

మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని పీఎంకు కర్ణాటక సీఎం లేఖ

మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం కూడా అవసరమని ఆయన కోరారు.

మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు

మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు

దేశ సేవలో ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ను బలమైన దేశంగా తీర్చిదిద్దిందని అన్నారు.

ప్రధాని మోదీ ఖాతాలో మరో రికార్డ్

ప్రధాని మోదీ ఖాతాలో మరో రికార్డ్

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.

పుష్కర ప్రధాని

పుష్కర ప్రధాని

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి