Home » Narendra Modi
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు సోమవారం వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు.
ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ స్థాయి దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపై నెతన్యాహుతో చర్చించారు. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని మోదీ కోరారు.
విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో జరగనున్న రిసెప్షన్కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు.
జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠ్యాంశంగా చేర్చటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారట. ‘వీటన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు?.. బాధ్యులను గుర్తించారా? ’ అని మోదీ ప్రశ్నించారట.
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. 100 మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్లతో ప్రపంచంలో నెం.1 స్థానంలో నిలిచారు.
బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని తానేనని మోదీ అన్నారు.
కృత్రిమ మేధ భవిష్యత్తుపై ప్రపంచ స్థాయి చర్చలు జరుగుతున్న వేదికను, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వాడుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు.
యూపీలోని మీరట్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ధి నమో భారత్ మెట్రోను ప్రారంభించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు..
మన్ కీ బాత్ 131వ ఎడిషన్ కార్యక్రమంలో ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఏఐ సమ్మిట్ను దేశ సాంకేతిక అభివృద్ధిలో ఓ మేలి మలుపని వ్యాఖ్యానించారు. భారత్లో సృజనాత్మకత చూసి ప్రపంచం అచ్చెరవొందుతోందని అన్నారు.