• Home » Narendra Modi

Narendra Modi

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను తాత్కాలికంగా తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆదేశించింది. ఈ మేరకు మూడు రోజుల గడువు నిర్దేశించింది.

ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన

ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన

జంతర్‌మంతర్ నిరసనల సందర్భంగా ప్రధానిపై అసభ్య పదజాలం వాడి చిక్కుల్లో పడ్డ బాలిక తల్లి మరోసారి స్పందించారు. తన కుమార్తెను ప్రధాని క్షమించినా పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్‌ను వెనక్కు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

భోగాపురం విమానాశ్రయంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్టు చేశారు. ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు భోగాపురం ఎయర్‌పోర్టే కొత్త గేట్‌వే అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టుకు విమానాశ్రయం టెర్మినల్‌ వద్ద దిగిన ఫొటోను ట్యాగ్‌ చేశారు.

ప్రారంభోత్సవం నాడే ప్రైవేటు విమానాలు

ప్రారంభోత్సవం నాడే ప్రైవేటు విమానాలు

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవం రోజే రన్‌వే... పలు ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లతో సందడిగా కనిపించింది.

ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తనపై ప్రశంసలు కురిపించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని 'ఎక్స్‌' పోస్టుకు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు రిప్లై ఇచ్చారు.

13 వేల మంది‌తో థింసా నృత్యం నన్ను కదిలించింది: ప్రధాని మోదీ

13 వేల మంది‌తో థింసా నృత్యం నన్ను కదిలించింది: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ 13 వేల మంది గిరిజన విద్యార్థినిలు, మహిళలు థింసా నృత్యం చేశారు. థింసా నృత్యంపై ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందనిదే..

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందనిదే..

ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై చర్చ..

ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై చర్చ..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

స్కైరూట్ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ భేటీ.. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చ

స్కైరూట్ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ భేటీ.. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చ

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై చర్చించారు.

పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..

పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..

దేశవ్యాప్తంగా నీట్-యూజీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తమైంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా కీలక ముందడుగు వేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి