Home » Nara Lokesh
ఏపీకి పెట్టుబడులే ధ్యేయంగా, విద్యా వ్యవస్థను మరింత ఆధునీకరించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగుతోంది. యూఎన్ఎస్డబ్ల్యూ సందర్శించిన లోకేష్కు యూనివర్సిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్లు ప్రారంభించామని.. స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
కర్నూల్లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు.
ప్రజలు తనకిచ్చిన మెజారిటీతోనే ఎక్కడా లేని అభివృద్ధి పనులు మంగళగిరిలో జరుగుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూవలరీ పార్క్ అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు.
గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
గూగుల్తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ చంద్రబాబు, లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
గూగుల్తో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం జరిగింది.
సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతీయేటా డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించనుంది.