Home » Nandyal
ఇచ్చిన హామలను ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఆరోపించారు.
: మండలంలోని సుగాలిమెట్ట సమీపంలోని ఓబులమ్మ చెరువును ఆక్రమిస్తే చర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ ఏఈ చంద్రుడు హెచ్చరించారు.
ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు.
నందికొట్కూరులోని ఎన్టీఆర్ జలాశయాన్ని ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మోహన్ శనివారం పరిశీలించారు.
గ్రామ పంచాయతీ, జాతీయ ఉపాధిహామీ పథకం రికార్డుల నిర్వాహణ సరిగా లేదని జాతీయ ఉపాధి హామీ కేంద్ర బృందం సభ్యులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థుల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందాడు.
మహానంది క్షేత్రంలో శ్రావణ మాసం పురస్కరించుకొని కామేశ్వరీదేవి అమ్మవారికి శ్రావణ శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ను దూరం చేసే జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు.
సూపర్ సిక్స్ హామీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డ్డి ఆరోపించారు.
గ్రామాల్లో పారిశుధ్యానికి అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అధికారులకు సూచించారు.