Home » Nandyal
ఆత్మకూరు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
పట్టణంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆత్మకూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తాళ్లపల్లి రంగశాయి, శ్యామలసాయి దంపతులు రూ.1,11,116 విరాళం అంద జేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మల్యాల, శాతనకోట, అల్లూరు గ్రామాలలో నీట మునిగిన పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అరుణ్కుమార్, రాఘవేంద్ర బృందం, నంది కొట్కూరు వ్యవసాయ సంచాలకుడు గిరీష్, ఏవో షేక్షావలి బుధవారం పరిశీలించారు.
శ్రీశైల క్షేత్రంలోని ఆలయ ప్రాంగణంలో లోని నందీశ్వరస్వామికి బుధవారం త్రయోదశి సందర్భంగా విశేష అర్చనలు చేశారు.
చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి బి.వెంకటయశ్వంత్రెడ్డి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం వీపీ శ్రీనివాసులు తెలిపారు.
జలకనూరు మద్దిగుండం చెరువుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు.
బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ నాయుడు అన్నారు.
ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్రెడ్డి సూచించారు.
మహానంది మండలం తమ్మడపల్లిలో శిథిలావస్థలో ఉన్న కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం అభివృద్ధికి దేవదాయశాఖ రూ. 1 కోటి నిధులతో అభివృద్ధి పనులను చేస్తున్నట్లు మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తల్లిపాలతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో టీఎంఆర్ చంద్రకళ అన్నారు.