• Home » Nandyal

Nandyal

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి

జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు పరిష్కరించి, ఫొటో యాప్‌ను రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం

బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం

వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

చిల్లర ఇష్యూలపై అల్లరి మూకలతో అలజడులు.. వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ ఫైర్

కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనలపై ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకొని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

భూ రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి

గ్రామీణ ప్రాంతాలలో జరిగే భూముల రీసర్వే కార్యక్రమాన్ని పకడం్బందీగా నిర్వహించాలని బనగానపల్లె ఆర్డీవో వై . నరేంద్రనాథ్‌ రెడ్డి సూచించారు.

మహిళల రక్షణకు శక్తి టీమ్‌లు: డీఎస్పీ

మహిళల రక్షణకు శక్తి టీమ్‌లు: డీఎస్పీ

మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శక్తి టీమ్‌లను నియమించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ తెలిపారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎంపీ శబరి

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎంపీ శబరి

సంచార, దళిత, పీడిత వర్గాల వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నంద్యాల ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి అన్నారు.

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్

భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. పంటలకు భారీ నష్టం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. పంటలకు భారీ నష్టం

తెలంగాణలోని ములుగు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలులు తీవ్ర ప్రభావం చూపించాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి