Home » Nampalli
నగరంలో.. దారుణం చోటుచేసుకుంది. కర్రలతో కొట్టి.. కత్తులతో పొడిచి ఓ యువకుడిని హత్య చేశారు. పాతకక్షల నేపధ్యంలోనే.. ఈ హత్య జరిగినట్లు తెలుస్తుండగా.. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తిట్లతో వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కేసులో మహిళా జర్నలిస్టులు పి.రేవతి, తన్వీయాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Boy death: లిఫ్ట్లో ఇరుక్కున్న బాబు కథ విషాదంగా ముగిసింది. ఆరేళ్ల చిన్నారి అర్ణవ్ లిఫ్ట్లో ఇరుక్కోవడంతో ఎంతో శ్రమంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2023లో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొందరు బీఆర్ఎస్ నేతలను సంజయ్ ‘దండుపాళ్యం ముఠా’తో పోల్చారంటూ నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Nellore Terrorist:ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ పీఎఫ్ఐ ఉగ్రవాది షేక్ ఇలియాజ్ అహ్మద్కు చెందిన పలు ఉగ్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ముంస్లి యువకులను పీఎఫ్ఐలో చేర్పించి దేశంపై దాడులకు శిక్షణ ఇప్పించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలిింది.
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్కు నాంపల్లి
Haleem in Numaish: రంజాన్ మాసం ప్రారంభ కాకుండానే.. హైదరాబాద్లో హలీం.. లభ్యమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ ప్రారంభమైంది. నుమాయిష్లో హలీం విక్రయాలు జరగనుంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ ఎగ్జిబిషన్కు ఎలా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తప్పించుకుని ఎలా వెళ్తే బటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.