• Home » Nampalli

Nampalli

ఫార్ములా-ఈ రేస్ కేసు.. 25వ తేదీకి విచారణ వాయిదా

ఫార్ములా-ఈ రేస్ కేసు.. 25వ తేదీకి విచారణ వాయిదా

ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్‌ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లుఅర్జున్‌ వర్చువల్ హాజరుకు కోర్టు అనుమతి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా అటెండ్ అయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్

అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందుకు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి గుట్ట మరింత పర్యాటక శోభను సంతరించుకోనుంది.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. జులై 6కు విచారణ వాయిదా

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. జులై 6కు విచారణ వాయిదా

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసుపై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న పలువురు కోర్టు ముందు హాజరుకాగా, సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారు.

చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతను పరిశీలించిన సీపీ సజ్జనార్

చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతను పరిశీలించిన సీపీ సజ్జనార్

చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్శన్: సీపీ సజ్జనార్

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్శన్: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుండగా, ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.

అమ్మా.. ఇంకా బతికున్నానే..!

అమ్మా.. ఇంకా బతికున్నానే..!

కన్నపేగుకు ఎంత కష్టమొచ్చిందో..! పెంచాల్సిన తండ్రికి ఎంత బరువైందో..! ఆడబిడ్డగా పుట్టినందుకు కుటుంబానికే ఈసడింపు వచ్చిందో..! తెలియదు కానీ.. పసిగుడ్డు అనే కనికరం కూడా చూపకుండా రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.

డ్రగ్స్‌ అడ్డాగా నాంపల్లి!

డ్రగ్స్‌ అడ్డాగా నాంపల్లి!

నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్‌ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్‌ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం.

 నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్‌రెడ్డిని ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి