• Home » Municipal elections

Municipal elections

వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ కాంగ్రెస్ కైవసం..

వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ కాంగ్రెస్ కైవసం..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది...

తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్

తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం, మేయర్, చైర్మన్ పీఠాల ప్రమాణ స్వీకారం నిన్న చాలా వరకూ పూర్తయింది. అయితే, ఇంకా కొలిక్కిరాని చోట్ల పీఠాల్ని దక్కించుకునేందుకు రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!

క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!

తెలంగాణలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న పోరు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

మున్సిపాలిటీల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాలు

మున్సిపాలిటీల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, కౌంటింగ్ పర్వం, విజేతల వెల్లడి క్రతువు ముగిసిన ఇవాళ చివరి అంకానికి చేరింది. ఆయా మున్సిపల్ వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన విజేతలు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రమాణస్వీకారాలు చేశారు. అనంతరం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఆ వివరాలు మీకోసం..

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

హస్తం ఖాతాలో నిజామాబాద్ మేయర్‌ పీఠం

నిజామాబాద్‌ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే..

కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మంచిర్యాల, కొత్తగూడెం కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. ఆయా కార్పొరేషన్లలో ఎన్నికైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల వాయిదా..

జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల వాయిదా..

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇవాళ జరగాల్సిన ఎన్నికలను అధికారులు మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంగ్రెస్ కుట్రలు చేసింది: బండి సంజయ్

కాంగ్రెస్ కుట్రలు చేసింది: బండి సంజయ్

మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమకు మేయర్ పదవి దక్కకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

ఎన్నిక వాయిదా వేయడం దుర్మార్గం: ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎన్నిక వాయిదా వేయడం దుర్మార్గం: ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమని అన్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి