Home » Mumbai
ఉత్కర్ష మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. పెద్దఎత్తున జనం వచ్చారు. సరిగ్గా 12 గంటల సమయంలో పాప కేక్ కట్ చేసింది.
బీడ్ జిల్లాలోని మంజర్సుమ్బాలో ఆదివారంనాడు నిర్వహించిన ర్యాలీలో మనోజ్ జారంగే మాట్లాడుతూ, తమ ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర రాజధానికి మళ్లించినట్టు చెప్పారు. తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామం నుంచి ఆగస్టు 27న ఈ ప్రదర్శన మొదలవుతుందని తెలిపారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ముంబైలో జీఎ్సబీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి ఏకంగా ...
'నేను బ్రతికే ఉన్నా.. నా మరణ పుకార్లు అడ్డుకోండి' అంటూ ప్రముఖ నటుడు రజా మురాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ పుకార్లపై పదే పదే స్పష్టత ఇవ్వడం వల్ల తాను అలసిపోయానని..
Woman In Exorcism Ritual: ఓ మహిళ అనారోగ్యంతో పాటు కుటుంబ సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే అబ్దుల్ రషీద్ అనే బాబా దగ్గరకు వెళ్లింది. ఆమె కష్టాల్ని అతడు అవకాశంగా మలుచుకున్నాడు.
కేంద్రంలోని అధికార ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేయగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని విపక్ష కూటమి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.
Idli 20 Paise Lunch 50 Paise: మీ జేబిలో ఓ వెయ్యి రూపాయలు ఉంటే.. ఆ హోటల్లోని అన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుని తినేయొచ్చు. కేవలం ఒక రూపాయతో మీ కడుపు నిండిపోతుంది.
భారీ వర్షాలతో.. ముంబై మహానగరం నీటమునిగింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అగ్నిమాపకదళ అధికారులు ఘటనా స్థలికి చేరుకోవడానికి ముందు పలువురు ప్రయాణికులు భయంతో కిటికీలు బద్దలు కొట్టి బయటపడేందుకు ప్రయత్నించడం విజువల్స్లో కనిపిస్తోంది.
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.