Home » Mumbai
తండ్రితో తనకు ఉన్న అనుబంధం గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. తండ్రి గుర్తొచ్చినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురవుతానని అన్నారు. ఒక రోజు ఇలాగే తండ్రి గుర్తొస్తే శ్మశానానికి వెళ్లి, అక్కడ కాలుతున్న చితి వద్దనున్న భస్మాన్ని ఒంటికి రాసుకుని కన్నీటిపర్యంతమైనట్టు తెలిపారు.
ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ సేవాలోపం కారణంగా వృద్ధుడైన తన తండ్రి ఏకంగా కిలోమీటరు దూరం నడవాల్సి వచ్చిందని ప్రముఖ టీవీ యాంకర్, నటి మినీ మాథుర్ ఇన్స్టాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అక్కడి హిందువులంతా ఏకం కావాలని, తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
తన పదవీ విరమణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయస్సుతో సంబంధం లేకుండా పదవిలో కొనసాగాలని సంఘ్ తనను కోరిందని తెలిపారు.
బురఖా ధరించిన ఓ యువకుడు లోకల్ ట్రైన్లోని లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. ఆ కంపార్ట్మెంట్లోని ఆడవారు బురఖాలో ఉన్నది మహిళ కాదు పురుషుడని గుర్తించటంతో అలజడి మొదలైంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చమురు అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సమర్థవంతంగా అడ్డుకున్నారు. మూడు నౌకలను అదుపులోకి తీసుకున్నట్టు తీరప్రాంత భద్రతా అధికారులు శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి మహాయుతి కూటమి తమ అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డేను తమ అభ్యర్థిగా నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత అమిత్ సతమ్ ప్రకటించారు.
ముంబైలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో జరిగిన సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. లిఫ్ట్ లోకి గ్యాస్ బెలూన్లతో ఎంట్రీ ఇవ్వగా ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో లిఫ్ట్ లో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ఎయిరిండియా విమానం, ఇండిగో విమానం రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి