Home » Mumbai
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ ఫలితం మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అభిమానుల దృష్టంతా టాస్పైనే నిలిచింది.
తన తండ్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన వీఎస్ఆర్ వెంచర్స్ విమానాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఎన్సీపీ నేత జయ్ పవార్ ఆరోపించారు.
పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల వల్ల గల్ఫ్కు వెళ్లాల్సిన అనేక విమానాలను విమానయాన సంస్థలు రద్దు చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
కొత్తిమీర కట్ట విషయంలో జరిగిన గొడవ.. చివరకు దారుణానికి దారి తీసింది. కస్టమర్పై కూరగాయల షాపు యజమాని కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో మంగళవారం చోటు చేసుకుంది..
రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం ఇవాళ ముంబైలోని ED కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలు, విదేశీ పెట్టుబడులు, కంపెనీల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ముంబైలోని ఆయన విలాసవంతమైన నివాసం 'అబోడ్' ను తాత్కాలికంగా జప్తు చేసింది.
ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. భారత్ కస్టడీలో ఉన్న అతడికి ఈ సమాచారాన్ని అందించింది. కెనడా ప్రధాని కార్నీ త్వరలో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏడు అడుగుల జెర్రిపోతు ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోని ఏసీ మీద హాయిగా నిద్రపోయింది. ఏసీ మీద పామును చూసిన కుటుంబసభ్యుల గుండెలు ఝల్లుమన్నాయి. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని ముంబైలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో చేసిన ఓ డేంజరస్ స్టంట్ పెను విషాదానికి దారి తీసింది. నాగు పాముతో ఆటలు ఆడిన ఓ వ్యక్తి ప్రాణం పోయింది.