Home » Mumbai
ముంబై మెట్రో స్టేషన్లో అత్యంత విషపూరితమైన రక్త పింజరి పాము కలకలం సృష్టించింది. మెట్రో స్టేషన్ బేస్మెంట్లో తిరుగుతున్న దాన్ని చూసిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ సిబ్బంది మెట్రో స్టేషన్కు చేరుకుని పామును పట్టుకుని వెళ్లిపోయారు.
రిలయన్స్ జియో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం వేదికగా AI రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. 'జియో కాల్ ఏఐ ఏజెంట్', 'న్యూ మై జియో', 'జియో టెలిఫ్రేమ్' వంటి అద్భుతమైన ఆవిష్కరణలను ఆకాశ్ అంబానీ ప్రకటించారు.
రాజ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా ‘మహారాష్ట్ర నవ్నిర్మాణ సేన’ టూ వీలర్ యజమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్పై 5 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది.
మోడలింగ్ రంగంలో రాణిస్తూ.. ప్రముఖ అందాల పోటీల్లో పాల్గొన్న ఓ కేరళ యువతి, ఒక్క రాత్రిలో డ్రగ్స్ స్మగ్లర్గా మారి జైలుపాలైంది.
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో ఓ విలాసవంతమైన నివాసాన్ని అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వర్లీ (Worli)లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లో మూడు సంవత్సరాల లీజ్ ఒప్పందంతో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఓ డెలివరీ బాయ్ బ్యాగునుంచి పెద్ద పాము బయటపడింది. నడిరోడ్డుపై ఆ పాము రచ్చ రచ్చ చేసింది. పాము దెబ్బకు ఆ రోడ్డుపై వెళుతున్న పాదచారులు, వాహనదారులు భయపడిపోయారు. డెలివరీ బాయ్ ధైర్యం చేసి పామును బ్యాగులో వేసుకుని వెళ్లటంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.
దావూద్ గ్యాంగ్ తనను బెదిరించిందంటూ ఐపీఎల్ చీఫ్ లలిత్ మోదీ ఇటీవల చేసిన కామెంట్స్పై గ్యాంగ్ కీలక సభ్యుడు ఛోటా షకీల్ స్పందించాడు. తాము ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్లకు ప్రయత్నించలేదని షకీల్ స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దురంధర్ మూవీతో దెబ్బతిన్న తమ ఇమేజీని మళ్లీ పునరుద్ధరించేందుకు డీ కంపెనీ సిద్ధమైనట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ దాడులు చేసేందుకు పాక్ సాయంతో పథకం రచిస్తున్నట్టు చెప్పాయి.
ఆత్మహత్య చేసుకోవడానికి సముద్రంలోకి దూకిన మహిళను రక్షించడం కోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ప్రాణాలకు పనంగా పెట్టాడు. సముద్రంలోకి దూకి ఆమెను కాపాడాడు.
ఓ వ్యక్తి రైలు పట్టాలపై.. అది కూడా రైలు ముందు తాపీగా నడిచాడు. హారన్ కొడుతున్నా కూడా పక్కకు వెళ్లలేదు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.