• Home » MS Dhoni

MS Dhoni

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఎం.ఎస్ ధోనీ

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అహ్మదాబాద్‌కు చేరుకున్న ఎం.ఎస్ ధోనీ

టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీ అహ్మదాబాద్ చేరుకున్నారు.

ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..

ఔట్ అనుకుని సాక్షి సెలబ్రేషన్.. ధోని రియాక్షన్ ఇదే..

టీ20 ప్రపంచకప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో క‌లిసి వ‌చ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్‌ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి జరిమానా.. ఎందుకంటే.?

నియమ నిబంధనల తుచ తప్పకుండా పాటించే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. ఈ విషయంలో అతడికి జరిమానా కూడా పడింది.

 మహేంద్ర సింగ్ ధోనికి భారీ షాక్!

మహేంద్ర సింగ్ ధోనికి భారీ షాక్!

టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్ మహేంద్ర సింగ్‌ ధోనికి బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మైదానంలో వివాద రహితుడిగా, మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ధోనికి నోటీసులు రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ 2026: ధోనీ రికార్డ్ సమం చేసిన డికాక్

టీ20 ప్రపంచ కప్ 2026: ధోనీ రికార్డ్ సమం చేసిన డికాక్

సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత జట్టుకు ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.

Matheesha Pathirana: ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్

Matheesha Pathirana: ధోనీ భాయ్‌కి రుణపడి ఉంటా.. పతిరన ఎమోషనల్ పోస్ట్

శ్రీలంక స్టార్ పేసర్ మతీశా పతిరనను ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.18కోట్లు పెట్టి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైతో తనకున్న అనుభవాన్ని, ధోనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పతిరన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Robin Uthappa: ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

Robin Uthappa: ధోనికి ఇదే చివరి ఐపీఎల్.. రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు అని చెప్పుకొచ్చాడు. అందుకే టీమ్‌కి యాజమాన్యం యువ ప్లేయర్లను తీసుకున్నట్లు వెల్లడించాడు.

IPL 2026: అతడిని తక్కువగా అంచనా వేస్తున్నారు: మాజీ కెప్టెన్ శ్రీకాంత్‌

IPL 2026: అతడిని తక్కువగా అంచనా వేస్తున్నారు: మాజీ కెప్టెన్ శ్రీకాంత్‌

ఐపీఎల్ 2026 మినీ వేలం మంగళవారం అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సీఎస్కేకు కీలక సూచన చేశాడు. బ్రేస్‌వెల్‌ను వేలంలో దక్కించుకోవాలని సూచించాడు.

Virat Kohli: కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘనస్వాగతం.. వీడియో వైరల్..

Virat Kohli: కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘనస్వాగతం.. వీడియో వైరల్..

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో వన్డే కోసం రాయ్‌పుర్‌ చేరుకుంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చిన్నారులు గులాబీ పూలతో ఘనస్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి