Home » Minister Nara Lokesh
నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ అటానమస్ మారిటైమ్ షిప్బిల్డింగ్ సిస్టమ్స్ సెంటర్కు శంకుస్థాపన చేయడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం జిల్లాలో గురువారం పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు.
మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ‘మద్య నిషేధం’ హామీ వెనుక ఇదే నిజమైన స్టోరీనా అంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో సంచలన పోస్టు చేశారు.
తిరుపతి జిల్లాలోని వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థుల నిజాయితీ అభినందనీయమని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.
పూర్తి ఆరోగ్యంతో శాసనమండలికి వచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స ఆరోగ్యంగా హౌస్కు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ సభ్యుల ఆరోపణలపై ధీటుగా సమాధానం ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై చేసిన పాశవికమైన దాడి అందరూ చూశారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనపై దాడి చేసిన వారు మినహా.. రాష్ట్ర ప్రజలు దీనిని దారుణమైన సంఘటనగా పరిగణించారని చెప్పుకొచ్చారు.
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.