Home » Maoist Party
మావోయిస్టులకు వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సె దేవా, 15 మంది మావోయిస్టులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. పటమట, పెనమలూరు పోలీసులకు చిక్కిన మావోయిస్టు నిందితుల రిమాండ్ ఈ రోజు ముగియాల్సి ఉంది. అయితే, పోలీస్ అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు కోసం రిమాండ్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు.
41 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 24 ఆయుధాలతో వీరంతా సరెండర్ అయినట్లు చెప్పారు.
మావోయిస్టు పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.
ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడ ఎంఎస్జే కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.
ఆదిలాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్ను తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది.
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో 2024 ఏడాది విడుదల చేసిన ఓ డాక్యుమెంట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు భద్రతా దళాల అణచివేతపై చర్యలు, పార్టీలో పెరుగిపోతున్న లొంగుబాట్ల నేపథ్యంలో ఈ ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ను ఆగస్టు 2024 న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పోలిట్ బ్యూరో పంపినట్లు తెలుస్తుంది.
మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధేర్ రాజ్ పోలీసులకు సోమవారం లొంగిపోయారు. రామ్ధేర్తో పాటు మరో 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు.