• Home » Maoist Party

Maoist Party

హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..

హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..

తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్.. మహిళా మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ఆపరేషన్.. మహిళా మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు.

తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్..

తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన పీఎల్జీఏ డిప్యూటీ కమాండర్..

తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA) డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మెుత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు.

మావోయిస్ట్ పార్టీ కీలక నేత సోది కేశాలు లొంగుబాటు

మావోయిస్ట్ పార్టీ కీలక నేత సోది కేశాలు లొంగుబాటు

మావోయిస్టు పార్టీ కీలక నేత పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు అలియాస్ మల్లా లొంగిపోయారు. ఆదివారం మల్లాతో పాటు 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

డెడ్‌లైన్ ముగిసింది.. మావోయిస్టులు లేని భారత్ సాధ్యమా.?

డెడ్‌లైన్ ముగిసింది.. మావోయిస్టులు లేని భారత్ సాధ్యమా.?

మావోయిస్టులకు కేంద్రం పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది. అయితే ఇంకా 100 మందికి పైగా మావోయిస్టులు దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చింది: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చింది: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం విజయవాడలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ లొంగిపోవాలని కేంద్రం ఆదేశించిందని, ఈ రోజు(సోమవారం)తో ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చిందని డీజీపీ అన్నారు.

దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!

దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు తెలుస్తోంది.

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా మారిన నక్సలిజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.

పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు

పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు

కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు.

మా దగ్గర డబ్బు, బంగారం ఎంత ఉందంటే.?

మా దగ్గర డబ్బు, బంగారం ఎంత ఉందంటే.?

తాను సరెండర్ కాలేదని, అరెస్ట్ చేశారని ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ దేవ్ జీ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి