• Home » Maoist Encounter

Maoist Encounter

Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

Maoist Encounter: ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు హతమయ్యారు.

Ceasefire: తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

Ceasefire: తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ 7,500 మంది సంతకాలతో ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ప్రతినిధులు వెల్లడించారు.

Maoists Sunita: 40 ఏళ్ల అజ్ఞాతం వీడి.. లొంగిపోయిన కాకరాల సునీత

Maoists Sunita: 40 ఏళ్ల అజ్ఞాతం వీడి.. లొంగిపోయిన కాకరాల సునీత

నాలుగు దశాబ్దాల అజ్ఞాతాన్ని వీడి.. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు కాకరాల సునీత, చెన్నూరి హరీశ్‌లకు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు గురువారం చెక్కులను అందజేశారు.

Encounter: భారీ ఎన్‌కౌంట‌ర్‌.. మావోయిస్టులు హతం..

Encounter: భారీ ఎన్‌కౌంట‌ర్‌.. మావోయిస్టులు హతం..

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో ప‌లువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మావోల కాల్పుల్లో ఇద్దరు సైనికులకు సైతం తీవ్రగాయాలు అయ్యాయి.

AP DGP Harish Kumar Gupta: లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

AP DGP Harish Kumar Gupta: లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌‌లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటి‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.

Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్‌ కాల్చివేత

Encounter Naxals: అబూజ్‌మఢ్‌లో ఆరుగురు నక్సల్స్‌ కాల్చివేత

అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బతగిలింది. ఛత్తీస్‌‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అబూజ్‌మఢ్‌ అడవుల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

Maoism: ఆపరేషన్‌ కగార్‌తో భారీ నష్టమే

హైదరాబాద్‌, జూలై 16: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్‌ కగార్‌’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది.

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టుల మరో లేఖ.. ఈసారి ఏం చెప్పారంటే..

Maoists Letter To Seethakka: మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ ఇటీవల కలకలం సృష్టించింది. అయితే, ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ తాజాగా మరో సంచలన లేఖ విడుదల చేసింది.

Bijapur Encounter: మరోసారి కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

Bijapur Encounter: మరోసారి కాల్పుల మోత.. మావోయిస్టు మృతి

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు.

Encounter: కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

Encounter: కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్

Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రగాయాలపాలైనట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి