• Home » Mancherial

Mancherial

Kavitha Blames Congress: సింగరేణి లాభాల పంపిణీలో అన్యాయం.. కవిత ఫైర్

Kavitha Blames Congress: సింగరేణి లాభాల పంపిణీలో అన్యాయం.. కవిత ఫైర్

కాంగ్రెస్ హయాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని కవిత చెప్పుకొచ్చారు. కార్మికులకు బిచ్చమేసేలాగా కాంగ్రెస్ లాభాల వాటాను ప్రకటించిందని దుయ్యబట్టారు.

Urea Crisis: అదును దాటాక చల్లినా దండగే!

Urea Crisis: అదును దాటాక చల్లినా దండగే!

రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. క్యూ లైన్లలో అదేపనిగా నిలబడాల్సి రావడంతో అలసటా తప్పడం లేదు. యవుసం పనులు మానుకొని, క్యూలో నిలబడటానికే రోజంతా సరిపోతోందని..

Mancherial: తనఖా బంగారంతో చెక్కేశాడు

Mancherial: తనఖా బంగారంతో చెక్కేశాడు

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌-2లో ఓ క్యాషియర్‌ చేతివాటం ప్రదర్శించాడనే వార్తలు దుమారం రేపుతున్నా యి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడే అలవాటున్న సదరు క్యాషియర్‌.

Mancherial: శతాధిక వృద్ధుడి పుట్టినరోజు వేడుకలు

Mancherial: శతాధిక వృద్ధుడి పుట్టినరోజు వేడుకలు

ప్రస్తుత కాలంలో ప్రతి వస్తువు కల్తీమయంగా మారిన తరుణంలో వందేళ్లు బతకాలనుకోవడం అత్యాశే అవుతుంది.

Kavitha Tour: బీఆర్‌ఎస్ నిఘా నీడలో కవిత పర్యటన

Kavitha Tour: బీఆర్‌ఎస్ నిఘా నీడలో కవిత పర్యటన

Kavitha Tour: బీఆర్‌ఎస్ నిఘా నీడలో ఎమ్మెల్సీ కవిత పర్యటన సాగినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత పర్యటనకు దూరంగా ఉన్నారు. కేవలం జాగృతి కార్యకర్తలతో కలిసి మాత్రమే జిల్లాలో కవిత పర్యటించారు.

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Kavitha Comments: అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్‌గా పనిచేశా.. అయినప్పటికీ

Kavitha Comments: పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పదేళ్లుగా ఎంతో ఆవేదనను అనుభవించానని.. అన్నింటినీ భరించుకుంటూ వచ్చానని చెప్పారు. పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

Train: మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు గుడ్‏న్యూస్.. అదేంటంటే..

సింగరేణి కార్మిక ప్రాంతమైన మంచిర్యాల ప్రజలకు శుభవార్త. మంచిర్యాల రైల్వేస్టేషన్ లో ఇకనుంచి భగత్‌ కి కోఠి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలు మంచిర్యాల స్టేషన్‏లో ఆగుతుంది. ఈ నెల 31వ తేది నుంచి ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ కల్పించారు.

Mancherial: ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

Mancherial: ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన కారణంగా మంచిర్యాల, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో చెబుతున్నాయి

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

పంట దిగుబడి సరిగా రాక, అప్పుల బాధ భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలోని పౌనూరు గ్రామానికి చెందిన రైతు మంతెన కుమార్‌ (39) తనకున్న రెండెకరాల పొలంలో వరి పండిస్తున్నాడు.

Mancherial: 15 రోజుల తేడాతో నవ దంపతుల ఆత్మహత్య!

Mancherial: 15 రోజుల తేడాతో నవ దంపతుల ఆత్మహత్య!

కులాలు వేరుకావడంతో పెద్దలను కాదని వివాహం చేసుకున్న ఆ యువజంట పెళ్లి ప్రయాణం ఆర్నెల్లలోనే విషాదాంతమైంది. భర్త ఆత్మహత్య చేసుకోగా, 15 రోజుల్లోనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి