Home » Mahabubabad
మహబూబాద్ జిల్లాలో హత్యకు గురైన వీరన్న కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరన్నను కట్టుకున్న భార్యే హత్య చేయించినట్లు నిర్ధారణ అయ్యింది.
ఓ మహిళ రైస్ మిల్లులో పని చేస్తుంటుంది. అయితే ఇటీవల సదరు మహిళ మిల్లులో పని చేస్తుండగా.. బీహార్కు చెందిన ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో రైస్ మిల్లోకి చొరబడి..
వరంగల్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి సమయంలో ప్రచారం చేసి ఇంటికి తిరిగిన వెళ్లిన బుచ్చిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు.
ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయరా? మరీ ఇంత దారుణమా? రెండు రోజులు ఆస్పత్రి ఆవరణలోనే పడిగాపులుకాసినా..
ప్రతి పిల్లాడి భవిష్యత్ తరగతి గది నుంచే మొదలవుతుందని అంటారు. కానీ ఆ తరగతి గదే కూలిపోయే స్థితిలో ఉంటే.. మహబూబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్ భవనం ఆందోళన కలిగిస్తోంది..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం యూరియా బస్తాల కోసం రైతులు కన్నెర్ర చేశారు. ఎరువుల దుకాణం వద్ద బస్తాలు పంపిణీ చేస్తుండగా..
సాదా బైనామాలకు అడ్డంకులు తొలిగాయి. ఐదున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన 112జీవో స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావటంతో పాటు ప్రభుత్వం సాదా బైనామాల పరిష్కారంపై విధివిదానాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Fire Incident: గురువారం మొబైల్ రెస్ట్ బోగి లూప్లైన్లో నిలిచి ఉంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ప్రమాదవశాత్తు బోగిలో మంటలు చెలరేగాయి. మంటలు అంటుకున్న సమయంలో బోగిలో ముగ్గురు ఉద్యోగులు ఉన్నారు.
వృద్ధురాలైన తల్లిని నెల రోజుల చొప్పున వంతులవారీగా పోషించేలా మాట్లాడుకున్న ఆ ముగ్గురు కుమారులు.. చివరకు ఆమెను రోడ్డు మీద వదిలేశారు.