• Home » Mahabubabad

Mahabubabad

 30 కిలోల  అడవి జంతువుల మాంసం పట్టివేత.. ఫారెస్ట్ అధికారుల చర్యలు

30 కిలోల అడవి జంతువుల మాంసం పట్టివేత.. ఫారెస్ట్ అధికారుల చర్యలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్‌లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.

తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్‌‌రావు

తెలంగాణ అభివృద్ధికి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అవసరం: రాంచందర్‌‌రావు

బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థల్లో వైఫల్యాలు జరిగాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు.

దారుణం.. కాబోయే భార్యను హతమార్చిన యువకుడు

దారుణం.. కాబోయే భార్యను హతమార్చిన యువకుడు

వారం రోజుల్లో పెళ్లి ఉందనగా కాబోయే భార్యను హత్య చేశాడో యువకుడు. అజ్మీరా అరవింద్ అనే వ్యక్తికి భూక్యా సంగీతతో ఈనెల 29న పెళ్లి నిశ్చయించారు పెద్దలు.

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

వారంలో పెళ్లి.. ఇంతలో మృత్యువు..

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం రెవెన్యూ పరిధిలో ఇటుకలగడ్డ తండాలో బుధవారం ఓ యువతి బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. మెుక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. మెుక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలి: మంత్రి సీతక్క

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలి: మంత్రి సీతక్క

తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవడం పిల్లల బాధ్యత అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. సమాజంలో వృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విందులో విషాదం.. ప్రాణం తీసిన మాంసం ముక్క..

విందులో విషాదం.. ప్రాణం తీసిన మాంసం ముక్క..

విందు భోజనం చేస్తుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

భార్యపై కత్తితో భర్త దాడి.. ఏమైందంటే..

భార్యపై కత్తితో భర్త దాడి.. ఏమైందంటే..

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులోని కొత్తగుంపులో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చాయి. భర్త వీరబోయిన నరేశ్ తన భార్య విజయపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి