• Home » Mahabubabad

Mahabubabad

ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్.. పట్టించేసిన వాట్సాప్ చాట్..

ప్రియుడితో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్.. పట్టించేసిన వాట్సాప్ చాట్..

ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. భర్త ఆమె వాట్సాప్ చాట్‌లను చెక్ చేయగా మర్డర్ ప్లాన్ బట్టబయలైంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒకేసారి మూడు నెలల బియ్యం

ఒకేసారి మూడు నెలల బియ్యం

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం మరోమారు నిర్ణయించింది.

ధాన్యం.. ఆల్‌టైం రికార్డు ధర

ధాన్యం.. ఆల్‌టైం రికార్డు ధర

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ చరిత్రలో ధాన్యానికి క్వింటాకు ఆల్‌టైం రికార్డు ధర నమోదైంది.

అసమానతలపై అగ్నిధార

అసమానతలపై అగ్నిధార

అసమానతలు, అన్యాయాల మీద అగ్నిధారలు కురిపించిన కవితా సారథి దాశరథి. నిజాం నియంతృత్వంపై అక్షర క్షిపణులు సంధించిన చైతన్య వారధి.

సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కును వినియోగంలోకి తేవాలి: కవిత

సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కును వినియోగంలోకి తేవాలి: కవిత

బయ్యారం ఉక్కు తెలంగాణ, ఆదివాసీల హక్కుగా నినదిస్తూ వచ్చామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.

నేడు ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..

నేడు ప్రకృతిని తలిచే సీత్లా పండుగ..

పాడి పంటలు, పశు సంరక్షణ కలగాలని.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని.. ప్రకృతిని తలచుకుని సంప్రదాయబద్ధంగా ఏడుగురు కుల దేవతల్లో ఒకరైన సీత్లా భవానిని కొలిచి జరుపుకునే పండుగ సీత్లా పండుగ.

కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు..  మంత్రి సీతక్క ఎద్దేవా

కాళేశ్వరం పేరుతో కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారు.. మంత్రి సీతక్క ఎద్దేవా

మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కార్తెలు మారిపోతున్నా.. చినుకుల జాడ కనిపించడం లేదు

కార్తెలు మారిపోతున్నా.. చినుకుల జాడ కనిపించడం లేదు

రోజులు గడుస్తున్నాయి.. కార్తెలు మారిపోతున్నాయి.. చినుకుల జాడ కనిపించడం లేదు.

 30 కిలోల  అడవి జంతువుల మాంసం పట్టివేత.. ఫారెస్ట్ అధికారుల చర్యలు

30 కిలోల అడవి జంతువుల మాంసం పట్టివేత.. ఫారెస్ట్ అధికారుల చర్యలు

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్‌లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి